షాపులు, షాపింగ్ మాల్స్ లో 12 ఏళ్లలోపు పిల్లల ప్రవేశంపై నిషేధం
- April 22, 2021ఒమన్: అంతకంతకు ప్రబలుతున్న కోవిడ్ ను అడ్డుకునేందుకు ఒమన్ సుప్రీం కమిటీ ఆంక్షల తీవ్రతను మరింతగా విస్తరిస్తోంది. ఇందులో భాగంగా పన్నెండేళ్లలోపు పిల్లలకు షాపులు...షాపింగ్ మాల్స్ లోకి అనుమతి లేదని స్పష్టం చేసింది. అత్యవసర పరిస్థితుల్లో బయటికి వచ్చే తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను వెంట తీసుకెళ్లొద్దని సూచించింది. ఇదిలాఉంటే...మాల్స్, షాపులు, హటళ్లు, రెస్టారెంట్లు, కేఫ్ లు పూర్తి సామర్ధ్యంలో 50 శాతం మందితో మాత్రమే కొనసాగించాలని కమిటీ మరోసారి హెచ్చరించింది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి