శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టివేత
- April 22, 2021హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న బంగారం పట్టుబడింది.బుధవారం రాత్రి FZ-8779 విమానం ద్వారా దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఓ ప్రయాణికుడి వద్ద అక్రమంగా తరలిస్తున్న 386 గ్రాముల బంగారం లభించింది.దీంతో అధికారులు దానిని స్వాధీనం చేసుకున్నారు.దాని విలువ రూ.19.1 లక్షలు ఉంటుందని చెప్పారు.బంగారాన్ని పేస్టు రూపంలో తరలిస్తున్నాడని తెలిపారు. అతడిని విచారణ నిమిత్తం ఎయిర్పోర్టు పోలీసులకు అప్పగించారు.
తాజా వార్తలు
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి