ఛారిటీ కార్యక్రమాన్ని చేపట్టిన న్యూ మిలీనియం స్కూల్ బహ్రెయిన్
- April 22, 2021బహ్రెయిన్: పవిత్ర రమదాన్ మాసం నేపథ్యంలో షేరింగ్ మరియు కేరింగ్ నినాదంతో న్యూ మిలీనియం స్కూల్, ఛారిటీ కార్యక్రమాన్ని చేపట్టింది. అల్ ెస్లాహ్ సొసైటీకి 25 బాక్సుల గ్రాసరీ ఐటమ్స్ అందించడం జరిగింది. ప్రతి సంవత్సరం స్కూల్ తరఫున, ఈ తరహా ఛారిటీ కార్యక్రమాలు చేపడుతుంటారు. అయితే, ఈసారి కరోనా నేపథ్యంలో ఇంకాస్త ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రిన్సిపల్ అరుణ్ కుమార్ శర్మ, గిఫ్ట్ బాక్సుల్ని, అల్ ఎస్లాహ్ సొసైటీ అధికారులకు అందించారు.
తాజా వార్తలు
- ఇక డ్రైవింగ్ టెస్ట్ కోసం RTO ఆఫీస్ వెళ్లాల్సిన అవసరం లేదు..
- హైదరాబాద్ పై కోల్కతా విజయం
- తెలంగాణలోని 10 వర్సిటీలకు ఇన్ఛార్జి వీసీల నియామకం
- సింగపూర్ విమానంలో భారీ కుదుపులు...ఒకరి మృతి
- అమెరికా కోర్టు న్యాయమూర్తిగా తెలుగు మహిళ జయ బాడిగ
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మృతి..భారత్ సంతాపం
- ఆ రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు: బెంగళూరు పోలీస్ కమిషనర్
- జూన్ 1 నుండి సింగిల్ యూజ్ స్టైరోఫోమ్ ఉత్పత్తుల బ్యాన్
- ప్రస్తుత ట్రాఫిక్ రికార్డును బద్దలు కొట్టనున్న DXB..!
- నకిలీ వెబ్సైట్ల గురించి పోలీసుల హెచ్చరిక