మహారాష్ట్ర కరోనా అప్డేట్
- April 22, 2021ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ విరజంబిస్తోంది.కొత్త కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి.రోజుకో కొత్త రికార్డు సృష్టిస్తూ.. పైపైకి కదులుతూనే ఉంది కోవిడ్ మీటర్..ఆ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన తాజా కోవిడ్ బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 67,013 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 568 మంది మృతిచెందారు.ఇదే సమయంలో 62,298 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు పేర్కొంది ప్రభుత్వం.దీంతో.. పాజిటివ్ కేసుల సంఖ్య 40,94,840కి చేరుకోగా.. మృతుల సంఖ్య 62,479కు పెరిగింది.ఇక, ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 33,30,747గా ఉంటే.. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 6,99,858గా ఉన్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం
- టీడీపీ అభ్యర్థి టీ.జీ.భరత్ నామినేషన్ దాఖలు