భారత్ కు సాయం చేసేందుకు ముందుకు వచ్చిన పాక్...
- April 25, 2021
భారత్-పాక్ దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తె భగ్గుమంటోంది.జమ్మూ కాశ్మీర్ విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయంతో రెండు దేశాల మధ్య దూరం పెరిగింది.అయితే, కరోనా కాలంలో పాక్ కు ఇండియా మెడిసిన్స్, వ్యాక్సిన్ సరఫరా చేసేందుకు ముందుకు వచ్చిన సంగతితెలిసిందే . కాగా ఇప్పుడు ఇండియాలో కరోనా మహమ్మారి రెండో వేవ్ ఉధృతంగా ఉన్నది.దీంతో ఇండియాకు సహాయం చేసేందుకు పాక్ ముందుకు వచ్చింది.వెంటిలేటర్లు, డిజిటల్ ఎక్స్ రే యంత్రాలు, పీపీఈ కిట్లు అందిస్తామని పాక్ పేర్కొన్నది.ఈ విషయాన్నీ పాక్ విదేశాంగ శాఖ మంత్రి ఖురేషి ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.రెండు దేశాల అధికారులు ఈ విషయంలో చొరవ చూపించాలని, గొడవలు పక్కన పెట్టి మానవతావాదంతో సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని పాక్ పేర్కొన్నది.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడితో భేటీ అయిన కువైట్ విదేశాంగ మంత్రి
- ఏపీ రాజధానిగా అమరావతి ఖరారు..కేంద్రం అధికారిక గెజిట్ విడుదల
- ఒక్క రాత్రిలోనే తుడిచిపెట్టేస్తాం: డోనాల్డ్ ట్రంప్
- విశాఖలో డేటా సెంటర్ శంకుస్థాపనకు ముహూర్తం ఫిక్స్
- ఏపీలో విచిత్ర వాతవరణం: మండుతున్న ఎండలు.. కురుస్తున్న వర్షాలు
- ఆదిలాబాద్ ఎయిర్పోర్టుకు ముహూర్తం ఫిక్స్
- ఒకే ఫోన్ కాల్తో BD1,030 కోల్పోయిన మహిళ..!!
- వెబ్సైట్ల విశ్వసనీయత పై SDAIA కీలక సూచనలు..!!
- దుబాయ్-షార్జా-అజ్మాన్ మధ్య కొత్త ట్రాన్స్ పోర్ట్ ప్రణాళిక..!!
- హోర్ముజ్ రాకపోకల పై ఒమన్, ఇరాన్ చర్చలు..!!









