భారత్ కు సాయం చేసేందుకు ముందుకు వచ్చిన పాక్...
- April 25, 2021
భారత్-పాక్ దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తె భగ్గుమంటోంది.జమ్మూ కాశ్మీర్ విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయంతో రెండు దేశాల మధ్య దూరం పెరిగింది.అయితే, కరోనా కాలంలో పాక్ కు ఇండియా మెడిసిన్స్, వ్యాక్సిన్ సరఫరా చేసేందుకు ముందుకు వచ్చిన సంగతితెలిసిందే . కాగా ఇప్పుడు ఇండియాలో కరోనా మహమ్మారి రెండో వేవ్ ఉధృతంగా ఉన్నది.దీంతో ఇండియాకు సహాయం చేసేందుకు పాక్ ముందుకు వచ్చింది.వెంటిలేటర్లు, డిజిటల్ ఎక్స్ రే యంత్రాలు, పీపీఈ కిట్లు అందిస్తామని పాక్ పేర్కొన్నది.ఈ విషయాన్నీ పాక్ విదేశాంగ శాఖ మంత్రి ఖురేషి ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.రెండు దేశాల అధికారులు ఈ విషయంలో చొరవ చూపించాలని, గొడవలు పక్కన పెట్టి మానవతావాదంతో సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని పాక్ పేర్కొన్నది.
తాజా వార్తలు
- బుల్లెట్ ట్రైన్ ఇక కేవలం 2 గంటల్లో ప్రయాణం
- వక్ఫ్ బోర్డు చట్టంలోని కొన్ని నిబంధనల పై సుప్రీం కోర్టు స్టే
- దుబాయ్ లో బ్యాంక్ ఫ్రాడ్.. అంతర్జాతీయ ముఠా అరెస్టు..!!
- సెహహతి యాప్లో సీజనల్ ఫ్లూ వ్యాక్సిన్ బుకింగ్..!!
- కొత్త వాహనాల ఎగుమతిని నిషేధించిన ఖతార్..!!
- ఉగ్రవాద నిరోధక వ్యూహాన్ని ఆవిష్కరించిన బహ్రెయిన్..!!
- ఒమన్ లో అడ్వాన్స్డ్ ఎయిర్ మొబిలిటీ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!