డ్యూటీ గూడ్స్ లేకపోతే డిక్లరేషన్ అవసరంలేదు
- March 03, 2016
డ్యూటీ చెల్లించిన గూడ్స్ కోసం ఎలాంటి డిక్లరేషన్ ఫామ్ పూర్తిచేసి సమర్పించాల్సిన అవసరం లేదు. ఇప్పటిదాకా ప్రతి ఒక్కరూ డిక్లరేషన్ ఫామ్ పూర్తి చేసి, దానిని కస్టమ్స్కి సమర్పించాల్సి వచ్చేది. కొత్త రూల్ ద్వారా డ్యూటీ చెల్చించాల్సిన, నిషేధించబడిన వస్తువులకు సంబంధించి మాత్రమే డిక్లరేషన్ ఇవ్వవలసి ఉంటుంది. ఏప్రిల్ 1 నుంచి ఈ నిబంధన అందుబాటులోకి వస్తుంది. ప్రయాణీకులు, అధికారులు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. కస్టమ్స్ బ్యాగేజ్ డిక్లరేషన్ రెగ్యులరేషన్ 2013లో మార్పులు చేశామనీ, డ్యూటీ గూడ్స్ లేదా నిషేధించబడిన వస్తువుల్ని తరలించినవారికే డిక్లరేషన్ వర్తిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. ఈ కొత్త విధానం ద్వారా సమయం, దాంతోపాటే మనీ కూడా ఆదా అవుతుంది.
తాజా వార్తలు
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి







