అబుధాబిలో రోడ్డు ప్రమాదం: ఐదుగురి దుర్మరణం
- April 27, 2021
యూఏఈ: ఓ ఎమిరేటీ వ్యక్తి, ఓ అరబ్ మహిళ, ముగ్గురు ఆసియా జాతీయులు ఓ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. అల్ దఫ్రా గవర్నరేట్ పరిధిలో ఈ ప్రమాదం జరిగిందని అబుదాబీ పోలీసులు పేర్కొన్నారు. రెండు వాహనాలు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. అబుదాబీ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వాహనాల్ని అత్యంత అప్రమత్తంగా నడపాలనీ, మరీ ముఖ్యంగా జంక్షన్ల వద్ద జాగ్రత్తగా వుండాలని ఈ సందర్భంగా అధికారులు సూచించారు. అలసిపోయిన పరిస్థితుల్లో వాహనాలు నడపడం శ్రేయస్కరం కాదని పోలీసులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- క్యాన్సర్ను జయించి..మారథాన్ రన్నర్గా నిలిచిన 40 ఏళ్ల మహిళ
- ప్రతి నేతన్నకు ఉచిత విద్యుత్: మంత్రి సవిత
- బిగ్ అలర్ట్..10 రోజులపాటు తీవ్ర వడగాలులు
- వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేసిన ప్రభుత్వం
- సెంట్రల్ మార్కెట్ లో రైడ్స్..మూడు కేసులు నమోదు..!!
- 'లుక్స్ మాక్సింగ్' ప్రయత్నించారా? సోషల్ మీడియా ట్రెండ్ పై హెచ్చరిస్తున్న డాక్టర్లు..!!
- బహ్రెయిన్ లో ఫుడ్ స్కామ్.. నిందితులకు జైలుశిక్ష, ఫైన్, బహిష్కరణ..!!
- సౌదీలో రోజుకు సుమారు 700,000 బ్యారెళ్ల ఉత్పత్తి నష్టం..!!
- కోరల్ రిఫ్ ప్రాజెక్టును ప్రారంభించిన ఎన్విరాన్ మెంట్ అథారిటీ..!!
- 2,818 ఆయుధాలు అప్పగించిన కువైటీలు..!!









