భారత్ కు అన్ని విధాల సాయం అందిస్తాం: కువైట్
- April 28, 2021
కువైట్ సిటీ: కోవిడ్ వేరియంట్ వైరస్ తో సతమతం అవుతోన్న భారత్ కు తాము అన్ని విధాల అండగా ఉంటామని కువైట్ ప్రకటించింది. ఈ మేరకు కువైట్ కేబినెట్ వ్యవహారాల మంత్రి షేక్ డాక్టర్ అహ్మద్ నాజర్ అల్-మహ్మద్ అల్-సబా..భారత విదేశాంగ మంత్రి జైశంకర్ కు ఫోన్ చేసి మాట్లాడారు. కోవిడ్ కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. కువైట్- భారత్ మైత్రి బంధాన్ని చాటేలా ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో తాము అన్ని విధాల సాయం అందిస్తామని మంత్రి అన్నారు. ఆక్సిజన్ సిలిండర్లతో పాటు ఇథనాల్ కు భారత్ కు పంపించనున్నట్లు వెల్లడించారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- BAPS హిందూ మందిర్ రక్షా బంధన్ ఉత్సవాలు..10 వేల రాఖీలు అందజేత
- ఖతార్ లో తగ్గుముఖం పట్టిన కరోనా వ్యాప్తి
- మహిళ పోలీసుపై దాడి చేసిన మహిళకు జైలు శిక్ష
- TSRTC బంపరాఫర్: 12 ఏళ్ల వరకు ఆ చిన్నారులకు ఉచిత బస్సు ప్రయాణం
- ఎయిర్ ఇండియా స్వాతంత్ర్య దినోత్సవ ఆఫర్.. Dh330కే వన్-వే టిక్కెట్లు
- వెదర్ రిపోర్టును తప్పుగా పబ్లిస్ చేస్తే.. OMR50,000 జరిమానా: ఒమన్
- ఘనంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వీడ్కోలు సమావేశం
- గృహ కార్మికుల పరీక్షలు ప్రైవేటీకరణ
- ప్రజల కోసం సలాలా గ్రాండ్ మాల్ తెరవబడింది
- షేక్ ఇబ్రహీం బిన్ మొహ్మద్ అవెన్యూ లో నూతన ట్రాఫిక్ సిగ్నల్