భారత్ కు అన్ని విధాల సాయం అందిస్తాం: కువైట్
- April 28, 2021కువైట్ సిటీ: కోవిడ్ వేరియంట్ వైరస్ తో సతమతం అవుతోన్న భారత్ కు తాము అన్ని విధాల అండగా ఉంటామని కువైట్ ప్రకటించింది. ఈ మేరకు కువైట్ కేబినెట్ వ్యవహారాల మంత్రి షేక్ డాక్టర్ అహ్మద్ నాజర్ అల్-మహ్మద్ అల్-సబా..భారత విదేశాంగ మంత్రి జైశంకర్ కు ఫోన్ చేసి మాట్లాడారు. కోవిడ్ కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. కువైట్- భారత్ మైత్రి బంధాన్ని చాటేలా ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో తాము అన్ని విధాల సాయం అందిస్తామని మంత్రి అన్నారు. ఆక్సిజన్ సిలిండర్లతో పాటు ఇథనాల్ కు భారత్ కు పంపించనున్నట్లు వెల్లడించారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- 202 మంది బెగ్గర్స్ అరెస్ట్.. విజిట్ వీసా హోల్డర్లే అధికం
- కువైట్ సమాచార శాఖ మంత్రితో భారత రాయబారి భేటీ
- బైట్ అల్ఘాషమ్ దార్అరబ్ ప్రైజ్ కు దరఖాస్తుల ఆహ్వానం
- ఖతార్లో అంతర్జాతీయ నగదు బదిలీపై రుసుములు పెంపు
- పాలస్తీనా భూమి ఆక్రమణ.. తీవ్రంగా ఖండించిన సౌదీ అరేబియా
- పిల్లలకు సోషల్ మీడియా వినియోగం పరిమితం చేయాలా?
- GCC దేశాల కోసం ఇ-వీసాలు.. వ్యాలిడిలీ, డాక్యుమెంట్ ప్రాసెస్
- వార్షిక సౌదీ గ్రీన్ ఇనిషియేటివ్ డే.. లక్ష్యాలను ప్రకటించిన సౌదీ అరేబియా
- అజాన్ లేదా ప్రార్థనల పై తప్పుడు ప్రచారం.. ఖండించిన షార్జా
- విదేశీ కంపెనీలలో పౌరుల నియమకం..ఒమన్ కీలక ఉత్తర్వులు