భారత్ కు అన్ని విధాల సాయం అందిస్తాం: కువైట్
- April 28, 2021కువైట్ సిటీ: కోవిడ్ వేరియంట్ వైరస్ తో సతమతం అవుతోన్న భారత్ కు తాము అన్ని విధాల అండగా ఉంటామని కువైట్ ప్రకటించింది. ఈ మేరకు కువైట్ కేబినెట్ వ్యవహారాల మంత్రి షేక్ డాక్టర్ అహ్మద్ నాజర్ అల్-మహ్మద్ అల్-సబా..భారత విదేశాంగ మంత్రి జైశంకర్ కు ఫోన్ చేసి మాట్లాడారు. కోవిడ్ కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. కువైట్- భారత్ మైత్రి బంధాన్ని చాటేలా ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో తాము అన్ని విధాల సాయం అందిస్తామని మంత్రి అన్నారు. ఆక్సిజన్ సిలిండర్లతో పాటు ఇథనాల్ కు భారత్ కు పంపించనున్నట్లు వెల్లడించారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్