కరోనా నుంచి కోలుకున్న సీఎం కేసీఆర్
- April 28, 2021
హైదరాబాద్: కరోనా మహమ్మారి నుంచి తెలంగాణ సీఎం కేసీఆర్ కొలుకున్నారు.ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వ్యక్తిగత వైద్యులు డాక్టర్ ఎం.వి రావు ఆధ్వర్యంలోని వైద్య బృందం..సీఎం కేసీఆర్ కు ఇవాళ తన వ్యవసాయ క్షేత్రంలో కోవిడ్ పరీక్షలు నిర్వహించింది.ఈ సందర్భంగా రాపిడ్ యాంటీజెన్ తో పాటు ఆర్టీపీసియార్ పరీక్షలు నిర్వహించారు.యాంటిజెన్ టెస్టులో సిఎం కెసిఆర్ కు కరోనా నెగిటివ్ వచ్చింది.ఇక ఆర్టీపీసియార్ పరీక్షా ఫలితాలు రేపు రానున్నాయి.కాగా సీఎం కేసీఆర్ కు ఈ నెల 19 న కరోనా పాజిటివ్ వచ్చింది.ఆ తర్వాత మంత్రి కేటీఆర్ కు కూడా కరోనా సోకిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- గ్రేహౌండ్స్ దళం భవిష్యత్ కార్యాచరణ పై సమీక్షించిన డిజిపి ఆనంద్
- కేరళ సీఎంగా సతీషన్ ఖరారు
- యూపీలో తుఫాన్ బీభత్సం...74 మంది మృతి!
- బంగారం పై కేంద్రం సంచలన నిర్ణయం..!
- ప్రధాని మోదీ పిలుపుతో కాన్వాయ్ తగ్గించుకున్న సీఎం చంద్రబాబు
- భారతీయులకు కెనడా బంపర్ ఆఫర్..27 రోజుల్లోనే విజిటర్ వీసా!
- ఏపీ పల్లె వాసులకు గుడ్ న్యూస్.. !!
- రాజ్కోట్ హైవేపై ఘోర ప్రమాదం..నలుగురు సజీవ దహనం
- ఎయిర్ ఇండియా సంచలన నిర్ణయం
- చైనాలో ట్రంప్ సంచలన వ్యాఖ్యలు









