కరోనా నుంచి కోలుకున్న సీఎం కేసీఆర్
- April 28, 2021
హైదరాబాద్: కరోనా మహమ్మారి నుంచి తెలంగాణ సీఎం కేసీఆర్ కొలుకున్నారు.ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వ్యక్తిగత వైద్యులు డాక్టర్ ఎం.వి రావు ఆధ్వర్యంలోని వైద్య బృందం..సీఎం కేసీఆర్ కు ఇవాళ తన వ్యవసాయ క్షేత్రంలో కోవిడ్ పరీక్షలు నిర్వహించింది.ఈ సందర్భంగా రాపిడ్ యాంటీజెన్ తో పాటు ఆర్టీపీసియార్ పరీక్షలు నిర్వహించారు.యాంటిజెన్ టెస్టులో సిఎం కెసిఆర్ కు కరోనా నెగిటివ్ వచ్చింది.ఇక ఆర్టీపీసియార్ పరీక్షా ఫలితాలు రేపు రానున్నాయి.కాగా సీఎం కేసీఆర్ కు ఈ నెల 19 న కరోనా పాజిటివ్ వచ్చింది.ఆ తర్వాత మంత్రి కేటీఆర్ కు కూడా కరోనా సోకిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్లో విదేశీ వర్సిటీలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!







