బ్లడ్ డొనేషన్ క్యాంపెయిన్ ప్రారంభించిన మినిస్ట్రీ ఆఫ్ హెల్త్

- April 29, 2021 , by Maagulf
బ్లడ్ డొనేషన్ క్యాంపెయిన్ ప్రారంభించిన మినిస్ట్రీ ఆఫ్ హెల్త్

రియాద్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, బ్లడ్ డొనేషన్ క్యాంపెయిన్ ప్రారంభించింది. సౌదీ అరేబియాలోని అన్ని ప్రాంతాల్లోనూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. బ్లడ్ డొనేషన్ ఆవశ్యకతను ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మానవీయ కోణంలో రక్తదానం చేయడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఈ సందర్భంగా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ పిలుపునిచ్చింది. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ బ్లడ్ బ్యాంకుల్లో అవసరమైన మేర స్టాక్ వుండేలా ఈ క్యాంపెయిన్‌ని విజయవంతం చేయాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com