బ్లడ్ డొనేషన్ క్యాంపెయిన్ ప్రారంభించిన మినిస్ట్రీ ఆఫ్ హెల్త్
- April 29, 2021
రియాద్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, బ్లడ్ డొనేషన్ క్యాంపెయిన్ ప్రారంభించింది. సౌదీ అరేబియాలోని అన్ని ప్రాంతాల్లోనూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. బ్లడ్ డొనేషన్ ఆవశ్యకతను ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మానవీయ కోణంలో రక్తదానం చేయడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఈ సందర్భంగా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ పిలుపునిచ్చింది. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ బ్లడ్ బ్యాంకుల్లో అవసరమైన మేర స్టాక్ వుండేలా ఈ క్యాంపెయిన్ని విజయవంతం చేయాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు.
తాజా వార్తలు
- IPL 2026: ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- హైడ్రా కమిషనర్ మాట మార్చిన కారణం ఏంటి: దాసోజు శ్రావణ్
- అంతర్జాతీయ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు...10 మంది అరెస్ట్
- హైదరాబాద్లో పలు చోట్ల వర్షం
- తెలంగాణలో పోటాపోటీగా రాజకీయ సభలు!
- ఉచితానికి పోతే ఖాతా ఖాళీ!
- ప్రజల మనసులు గెలవండి..మళ్లీ, మళ్లీ మనల్ని గెలిపిస్తారు: మంత్రి లోకేష్
- యువతికి పునర్జన్మ ప్రసాదించిన మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు
- తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారు!
- ప్రముఖ నిర్మాత RB చౌదరి కన్నుమూత









