కోవిడ్ నిబంధనల ఉల్లంఘన: 260 మందిని ప్రాసిక్యూషన్కి రిఫర్ చేసిన మినిస్ట్రీ
- April 29, 2021
దోహా: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు, కోవిడ్ 19 నిబంధనల్ని ఉల్లంఘించేవారిని గుర్తించడం కోసం ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించడం జరుగుతోంది. ఈ క్రమంలో 268 ఉల్లంఘనల్ని గుర్తించారు అధికారులు. 225 మంది ఫేస్ మాస్కులు ధరించలేదని అధికారులు తెలిపారు. వాహనంలో పరిమితికి మించి ప్రయాణీకులు వున్నందుకుగాను ఒకరిపై కేసు నమోదు చేశారు. సేఫ్ ఫిజికల్ డిస్టెన్సింగ్ పాటించని 18 మందిపైనా కేసులు నమోదు చేయడం జరిగింది. బహిరంగ ప్రదేశాల్లో గుమికూడారన్న ఆరోపణలతో 9 మందిపై కేసులు పెట్టారు. క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘించిన ఆరుగురిపైనా కేసులు నమోదు చేయడం జరిగింది. వీరందర్నీ పబ్లిక్ ప్రాసిక్యూషన్కి రిఫర్ చేశారు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు.
తాజా వార్తలు
- దోహాలో ICBF ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం
- నేపాల్-టిబెట్ వరదల్లో 750కు చేరిన మృతుల సంఖ్య.. 3,044 మంది గల్లంతు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ భారీ సాయం
- ఒమన్లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. 3,000 కిలోలకు పైగా మాదకద్రవ్యాలు స్వాధీనం
- ప్రముఖ సామాజిక సేవకురాలు డా.భానుమతి ఇవటూరికు ఘన సత్కారం
- కీవ్లోని ఆర్మీ వెపన్స్ డిపో పై రష్యా భీకర దాడి !!
- షార్జా-దుబాయ్ ప్రయాణికులకు ఊరట..ఎమిరేట్స్ రోడ్ పై మరో రెండు లేన్లు
- గ్రీన్ కార్డు కోసం 10 లక్షల మంది ఇండియన్ల ఎదురుచూపులు
- నేపాల్లో జలప్రళయం..675కి చేరిన మృతుల సంఖ్య
- ఖతార్లో పాఠశాలల పునఃప్రారంభానికి సర్వం సిద్ధం..!!







