తెలంగాణలో రాత్రి కర్ఫ్యూ పొడిగింపు
- April 30, 2021హైదరాబాద్: తెలంగాణలో రాత్రి కర్ఫ్యూని పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం నిర్ణయించింది. కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా రాష్ట్రంలో మొదట ఏప్రిల్ 30 వరకు కర్ఫ్యూ విధించారు.అయితే రాష్ట్రంలో కోవిడ్ పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టకపోవడం, దేశవ్యాప్తంగా పరిస్థితులు తీవ్రంగా ఉండడంతో కర్ఫ్యూని పొడిగించాలనే నిర్ణయానికి వచ్చినట్లు ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం.శుక్రవారం ఈ విషయమై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అనంతరం మరో వారం పాటు కర్ఫ్యూని పొడగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.మే 1వ తేదీ నుంచి మే 8వ తేదీ వరకు కర్ఫ్యూని పొడిగిస్తూ జీవో జారీ చేశారు. ఈ కర్ఫ్యూ అమలు కోసం జిల్లా కలెక్టర్లకు పూర్తి అధికారాలను కట్టబెట్టారు
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ