ఫుడ్ పాయిజనింగ్: మక్కాలో రెస్టారెంట్ మూసివేత
- April 30, 2021సౌదీ అరేబియా: ఫుడ్ పాయిజన్ కారణంగా 18 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలో పవిత్ర మక్కా నగరంలోని ఓ ప్రముఖ రెస్టారెంట్ మూసివేతకు ఆదేశాలు జారీ అయ్యాయి. మినిస్ట్రీ ఆఫ్ మునిసిపల్ మరియు విలేజ్ ఎఫైర్స్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఘటనపై విచారణ ప్రారంభించారు. నెల రోజుల పాటు సదరు రెస్టారెంట్ మూసివేయబడ్తుందని అధికారులు స్పష్టం చేశారు. ఇటీవలి కాలంలో పలు కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ మీద ఎప్పటికప్పుడు అథారిటీస్ తనిఖీలు నిర్వహిస్తూ వస్తున్నాయి.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం