రెస్క్యూ ఆపరేషన్లలో సహకారం: ముగ్గురు పౌరులకు సన్మానం
- April 30, 2021మస్కట్: రాయల్ ఒమన్ పోలీస్, సెర్చ్ మరియు రెస్క్యూ ఆపరేషన్లలో సహాయ సహకారాలు అందించిన ముగ్గురు పౌరులను సన్మానించింది. విలాయత్ ఆఫ్ జలాన్ బని బు అలి వద్ద టూరిస్టుల మిస్సింగ్ కేసులో, రెస్క్యూ సిబ్బందికి పౌరులు సహకరించారు. సౌత్ అల్ షర్కియా గవర్నరేట్ పోలీస్ కమాండ్ అసిస్టెంట్ కమాండర్, ముగ్గురు పౌరుల్ని సత్కరించారని రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. పౌరులు అలాగే పోలీస్ అధికారుల మధ్య సహాయ సహకారాల్ని ఇలాంటి చర్యలు మరింత బలోపేతం చేస్తాయని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి