రెస్క్యూ ఆపరేషన్లలో సహకారం: ముగ్గురు పౌరులకు సన్మానం
- April 30, 2021
మస్కట్: రాయల్ ఒమన్ పోలీస్, సెర్చ్ మరియు రెస్క్యూ ఆపరేషన్లలో సహాయ సహకారాలు అందించిన ముగ్గురు పౌరులను సన్మానించింది. విలాయత్ ఆఫ్ జలాన్ బని బు అలి వద్ద టూరిస్టుల మిస్సింగ్ కేసులో, రెస్క్యూ సిబ్బందికి పౌరులు సహకరించారు. సౌత్ అల్ షర్కియా గవర్నరేట్ పోలీస్ కమాండ్ అసిస్టెంట్ కమాండర్, ముగ్గురు పౌరుల్ని సత్కరించారని రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. పౌరులు అలాగే పోలీస్ అధికారుల మధ్య సహాయ సహకారాల్ని ఇలాంటి చర్యలు మరింత బలోపేతం చేస్తాయని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్..
- మోదీ పర్యటనకు ఘన ముగింపు..యుద్ధ విమానాలతో ఇండోనేషియా వీడ్కోలు
- నాగ్పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!







