ఫుడ్ సెక్యూరిటీ: కొత్త హబ్ ప్రారంభించిన షేక్ మొహమ్మద్
- May 01, 2021
దుబాయ్: అగ్రిటెక్ మరియు ఫుడ్ సెక్యూరిటీ (ఆహార భద్రత)కు సంబంధించి కొత్త డెవలప్మెంట్ ప్రాజెక్టుని షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ (దుబాయ్ రూలర్, యూఏఈ ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్) ప్రారంభించారు. అగ్రికల్చరల్ అలాగే ఫుడ్ కంపెనీలకు ఈ ప్రాజెక్టు ఎంతో ఉపయుక్తంగా వుంటుందని చెప్పారాయన. ఫుడ్ ట్రేడ్ 100 బిలియన్ దిర్హాములుగా వుందని షేక్ మొహమ్మద్ వివరించారు. ఫుడ్ ట్రేడ్ విషయానికొస్తే, యూఏఈ గ్లోబల్ లాజిస్టికల్ హబ్ అయ్యిందని అన్నారు. ఈ ప్రాజెక్టులో రీసెర్చ్ సెంటర్, కార్పొరేట్ హెడ్ క్వార్టర్, లాజిస్టికల్ స్టోర్లు, వర్టికల్ మరియు వాటర్ కల్టివేషన్ ప్రాంతాలు వంటివి వున్నాయి.

తాజా వార్తలు
- ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల ఫలితాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- ఢిల్లీ వేదికగా తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ను ప్రశ్నించిన పవన్ కల్యాణ్!
- సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్తో సీఎం చంద్రబాబు భేటీ
- అభిజీత్ దిప్కే పై దాడి..
- యూనిఫైడ్ గల్ఫ్ లెజిస్టేటివ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో నిత్యవసర ధరలలో తేడాలు..తనిఖీలకు పిలుపు..!!
- డేటా షేరింగ్పై NCSA ప్రైవసీ అవేర్నెస్ క్యాంపెయిన్..!!
- చాలెట్లు, రెస్ట్ హౌజెస్ రెంట్..హెచ్చరించిన కువైట్..!!
- యూఏఈలో నీట్ యూజీ 2026.. పటిష్టమైన భద్రతా చర్యలు..సూచనలు..!!
- దుక్మ్ పోర్ట్ కు భారతీయుడి మృతదేహం..!!









