ఫుడ్ సెక్యూరిటీ: కొత్త హబ్ ప్రారంభించిన షేక్ మొహమ్మద్

- May 01, 2021 , by Maagulf
ఫుడ్ సెక్యూరిటీ: కొత్త హబ్ ప్రారంభించిన షేక్ మొహమ్మద్

దుబాయ్: అగ్రిటెక్ మరియు ఫుడ్ సెక్యూరిటీ (ఆహార భద్రత)కు సంబంధించి కొత్త డెవలప్మెంట్ ప్రాజెక్టుని షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ (దుబాయ్ రూలర్, యూఏఈ ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్)  ప్రారంభించారు. అగ్రికల్చరల్ అలాగే ఫుడ్ కంపెనీలకు ఈ ప్రాజెక్టు ఎంతో ఉపయుక్తంగా వుంటుందని చెప్పారాయన. ఫుడ్ ట్రేడ్ 100 బిలియన్ దిర్హాములుగా వుందని షేక్ మొహమ్మద్ వివరించారు. ఫుడ్ ట్రేడ్ విషయానికొస్తే, యూఏఈ గ్లోబల్ లాజిస్టికల్ హబ్ అయ్యిందని అన్నారు. ఈ ప్రాజెక్టులో రీసెర్చ్ సెంటర్, కార్పొరేట్ హెడ్ క్వార్టర్, లాజిస్టికల్ స్టోర్లు, వర్టికల్ మరియు వాటర్ కల్టివేషన్ ప్రాంతాలు వంటివి వున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com