రమదాన్, ఈద్ సందర్భంగా కర్ఫ్యూ లేదు
- May 01, 2021
జెడ్డా: సౌదీ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అధికార ప్రతినిథి డాక్టర్ మొహమ్మద్ అల్ అబ్ద్ అల్ అలి, రమదాన్ ఈద్ సందర్భంగా కర్ఫ్యూ ఊహాగానాల్ని కొట్టి పారేశారు. ప్రస్తుత పరిస్థితుల్ని జాగ్రత్తా గమనిస్తున్నామనీ, కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలనీ, నిబంధనలు ఖచ్చితంగా పటించాలని సూచించారు. ఫేస్ మాస్కులు ధరిస్తూ, సోషల్ డిస్టెన్సింగ్ పాటించగలిగితే, కర్ఫ్యూ అవసరం రాదని ఆయన అన్నారు. దేశంలో కోవిడ్ 19 కారణంగా క్రిటికల్ అయినవారి వయసు 60 ఏళ్ళు పైబడేనని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల ఫలితాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- ఢిల్లీ వేదికగా తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ను ప్రశ్నించిన పవన్ కల్యాణ్!
- సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్తో సీఎం చంద్రబాబు భేటీ
- అభిజీత్ దిప్కే పై దాడి..
- యూనిఫైడ్ గల్ఫ్ లెజిస్టేటివ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో నిత్యవసర ధరలలో తేడాలు..తనిఖీలకు పిలుపు..!!
- డేటా షేరింగ్పై NCSA ప్రైవసీ అవేర్నెస్ క్యాంపెయిన్..!!
- చాలెట్లు, రెస్ట్ హౌజెస్ రెంట్..హెచ్చరించిన కువైట్..!!
- యూఏఈలో నీట్ యూజీ 2026.. పటిష్టమైన భద్రతా చర్యలు..సూచనలు..!!
- దుక్మ్ పోర్ట్ కు భారతీయుడి మృతదేహం..!!









