74,000 ఫేస్ మాస్క్ నిబంధనలు ఉల్లఘంనలు
- May 02, 2021బహ్రెయిన్: కోవిడ్ నియంత్రణకు ఆరోగ్య శాఖ సూచించిన నిబంధనలు పాటించాలని ప్రభుత్వం పదే పదే చెబుతున్నా...ప్రజల్లో ఇంకా పూర్తి స్థాయి చైతన్యం కనిపంచటం లేదు. ప్రపంచ దేశాలను కబలిస్తున్న మహమ్మారి నుంచి తప్పించుకునేందుకు ఖచ్చితంగా ఫేస్ మాస్క్ ధరించటంతో పాటు జనంలోకి వెళ్లినప్పుడు భౌతిక దూరం పాటించాలని బహ్రెయిన్ అరోగ్య శాఖ జారీ చేసిన ఆదేశాలను ఏప్రిల్ 29 వరకు దాదాపు 74,007 మంది ఉల్లఘించినట్లు అధికారులు వెల్లడించారు. వీళ్లంతా ఫేస్ మాస్కులు ధరించని వారేనని స్పష్టం చేశారు. ఇక 9,048 మంది భౌతిక దూరం పాటించలేదని వెల్లడించారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..