హైదరాబాద్ చేరుకున్న మొదటి ఆక్సిజన్ రైలు
- May 02, 2021
హైదరాబాద్: కరోనా వల్ల ఆక్సిజన్ కొరత రాకుండా ఉండడానికి తెలంగాణకు మొదటి ఆక్సిజన్ రైలు చేరుకుంది.ఈ రైలు ఒడిశాలోని అంగుల్ కేంద్రం నుంచి రెండు రోజుల క్రితం బయలుదేరింది.సనత్నగర్ రైల్వే స్టేషన్ కి చేరుకున్న ఆక్సిజన్ రైలుకు రైల్వే అధికారులు స్వాగతం పలికారు.ఒడిశాలోని అంగుల్ నుంచి హైదరాబాద్ సనత్ నగర్కు గూడ్సు రైలులో ఐదు ఆక్సిజన్ సిలెండర్ లారీలు చేరుకున్నాయి.సుమారు 30 గంటల్లో 1500 కిలోమీటర్లు ప్రయాణించి ఈ రైలు నగరాన్ని చేరింది.
తాజా వార్తలు
- సల్మానియా మెడికల్ కాంప్లెక్స్లో బొంగో సంస్కృతి బహ్రెయిన్ రక్తదాన శిబిరం..!!
- ఫోర్బ్స్ టాప్ 100లో ఆరు కువైట్ ఫ్యామిలీ ఎంటర్ప్రైజెస్ కు చోటు..!!
- నార్త్ అల్ బతినాలో రిఫ్రిజిరేషన్ యూనిట్ల చోరీ..ఇద్దరు అరెస్ట్..!!
- బహ్రెయిన్లో ఇండియన్ క్లబ్ ఆధ్వర్యంలో యోగా దినోత్సవం..!!
- సౌదీ అరేబియాలో 1,169 'లూసిడ్ ఎయిర్ ప్యూర్' వాహనాలు రీకాల్..!!
- 'బింఘట్టి' ఉచిత అపార్ట్మెంట్ ను గెలిచిన కేరళ మహిళ..!!
- కువైట్లో ఐదుగురు ఖైదీలకు ఉరిశిక్ష అమలు
- యుద్ధ ప్రభావిత వ్యాపారాల పునరుద్ధరణకు షార్జా ఆర్థిక ఉపశమన ప్యాకేజీ
- హాకీ ‘నేషన్స్ కప్’ విజేతగా భారత్
- మరోసారి ఇరాన్ కు ట్రంప్ వార్నింగ్







