కువైట్ నుంచి భారత్ చేరుకున్న ఆక్సిజన్ సిలిండర్లు, వెంటిలేటర్లు
- May 04, 2021కువైట్ సిటీ: కోవిడ్ సెకండ్ వేవ్ తో అల్లాడుతున్న భారత్ కు కువైట్ అందించిన వైద్య పరికరాల సాయం మంగళవారానికి ఢిల్లీ చేరుకున్నాయి. మొత్తం 282 ఆక్సిజన్ సిలిండర్, 60 ఆక్సిజన్ కాన్సంట్రేట్స్ , వెంటిలేటర్లు ఇండియాకు అందాయి. ఈ మేరకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ప్రకటన విడుదల చేశారు. క్లిష్ట సమయంలో భారత్ కు మద్దతుగా నిలబడిన కువైట్ కు ధన్యవాదాలు వ్యక్తం చేసింది. రెండు దేశాల మైత్రి బంధం మరింత బలపడేలా పరస్పర సహకారం భవిష్యత్తులోనూ కొనసాగాలని ఆకాంక్షించింది.
తాజా వార్తలు
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు
- ఎయిర్ ఇండియా కొత్త బ్యాగేజీ రూల్స్..
- ఏపీ కొత్త డిజిపిగా హరీశ్ కుమార్ గుప్తా ..
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..
- ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్..