భారత్-యూఏఈ విమానాల రద్దు పొడిగింపు
- May 04, 2021భారతదేశం అలాగే యూఏఈ మధ్య ప్రయాణీకుల విమానాల్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.తదుపరి ప్రకటన వచ్చేవరకు ఈ రద్దు నిర్ణయం అమల్లో వుంటుంది.భారత్ - యూఏఈ విమానాల్లో ప్రయాణీకుల్ని అనుమతించరు.యూఏఈ పౌరులు, డిప్లమాట్స్, అధికారిక డెలిగేషన్స్,గోల్డెన్ రెసిడెన్సీ వీసా వున్నవారు,వ్యాపారవేత్తల విమానాలకు మాత్రమే అనుమతులు ఇస్తారు. వెసులుబాటు పొందిన ప్రయాణీకులు తప్పనిసరిగా పీసీఆర్ టెస్ట్ తప్పనిసరిగా తమ వెంట తెచ్చుకోవాలి.వారికి క్వారంటైన్ ఖచ్చితంగా వుంటుంది.
తాజా వార్తలు
- అన్టాప్డ్ పొటెన్షియల్స్: ఒమన్ - టర్కీయే కీలక పాత్ర
- ఇక డ్రైవింగ్ టెస్ట్ కోసం RTO ఆఫీస్ వెళ్లాల్సిన అవసరం లేదు..
- హైదరాబాద్ పై కోల్కతా విజయం
- తెలంగాణలోని 10 వర్సిటీలకు ఇన్ఛార్జి వీసీల నియామకం
- సింగపూర్ విమానంలో భారీ కుదుపులు...ఒకరి మృతి
- అమెరికా కోర్టు న్యాయమూర్తిగా తెలుగు మహిళ జయ బాడిగ
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మృతి..భారత్ సంతాపం
- ఆ రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు: బెంగళూరు పోలీస్ కమిషనర్
- జూన్ 1 నుండి సింగిల్ యూజ్ స్టైరోఫోమ్ ఉత్పత్తుల బ్యాన్
- ప్రస్తుత ట్రాఫిక్ రికార్డును బద్దలు కొట్టనున్న DXB..!