భారత్-యూఏఈ విమానాల రద్దు పొడిగింపు
- May 04, 2021భారతదేశం అలాగే యూఏఈ మధ్య ప్రయాణీకుల విమానాల్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.తదుపరి ప్రకటన వచ్చేవరకు ఈ రద్దు నిర్ణయం అమల్లో వుంటుంది.భారత్ - యూఏఈ విమానాల్లో ప్రయాణీకుల్ని అనుమతించరు.యూఏఈ పౌరులు, డిప్లమాట్స్, అధికారిక డెలిగేషన్స్,గోల్డెన్ రెసిడెన్సీ వీసా వున్నవారు,వ్యాపారవేత్తల విమానాలకు మాత్రమే అనుమతులు ఇస్తారు. వెసులుబాటు పొందిన ప్రయాణీకులు తప్పనిసరిగా పీసీఆర్ టెస్ట్ తప్పనిసరిగా తమ వెంట తెచ్చుకోవాలి.వారికి క్వారంటైన్ ఖచ్చితంగా వుంటుంది.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల పర్వం..
- కాంగ్రెస్ పార్టీ నేషనల్ స్టార్ క్యాంపెయినర్గా కీలక బాధ్యతలు
- అయోధ్యలోని బాల రాముడి నుదుటిపై తిలకం దిద్దిన సూర్య భగవానుడు
- భారీ వర్షాలు..ఎమిరేట్స్ ప్రయాణికులకు చెక్-ఇన్ నిలిపివేత
- ఒమన్లో భారీ వర్షాలు.. జనజీవనం అస్తవ్యస్తం
- తూర్పు ప్రావిన్స్లో భారీ వర్షం.. రియాద్లో అలెర్ట్ జారీ
- భారీ వర్షాలతో విద్యుత్, ఇంటర్నెట్,మంచినీటి సమస్యలు..!
- దుబాయ్ లో మెట్రో సేవలకు అంతరాయం
- సాల్మియాలో ఇద్దరు ప్రవాసులు అరెస్ట్
- భద్రాద్రిలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం..