భారత్-యూఏఈ విమానాల రద్దు పొడిగింపు

- May 04, 2021 , by Maagulf
భారత్-యూఏఈ విమానాల రద్దు పొడిగింపు

భారతదేశం అలాగే యూఏఈ మధ్య ప్రయాణీకుల విమానాల్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.తదుపరి ప్రకటన వచ్చేవరకు ఈ రద్దు నిర్ణయం అమల్లో వుంటుంది.భారత్ - యూఏఈ విమానాల్లో ప్రయాణీకుల్ని అనుమతించరు.యూఏఈ పౌరులు, డిప్లమాట్స్, అధికారిక డెలిగేషన్స్,గోల్డెన్ రెసిడెన్సీ వీసా వున్నవారు,వ్యాపారవేత్తల విమానాలకు మాత్రమే అనుమతులు ఇస్తారు. వెసులుబాటు పొందిన ప్రయాణీకులు తప్పనిసరిగా పీసీఆర్ టెస్ట్ తప్పనిసరిగా తమ వెంట తెచ్చుకోవాలి.వారికి క్వారంటైన్ ఖచ్చితంగా వుంటుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com