రమదాన్ సీజన్ నేపథ్యంలో హోటల్ సెక్టార్, ఉమ్రా అనుమతులు జారీ చేసేందుకు అనుమతి
- May 04, 2021జెడ్డా: కరోనా నేపథ్యంలో తీవ్రంగా దెబ్బ తిన్నహోటల్ రంగానికి ఊతమిచ్చేలా మినిస్ట్రీ ఆఫ్ హజ్ మరియు ఉమ్రా కీలక నిర్ణయం తీసుకుంది. పవిత్ర గ్రాండ్ మసీదు చుట్టూ వున్న హోటళ్ళు ఉమ్రా అనుమతులు మంజూరు చేసేందుకు వీలుగా మినిస్ట్రీ నిర్ణయం తీసుకుంది. సౌదీ అథారిటీ ఫర్ డేటా అండ్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మినిస్ట్రీ ఆఫ్ హజ్ మరియు ఉమ్రా సంయుక్తంగా ఈత్మార్నా మరియు తవక్కల్నా అప్లికేషన్ల ద్వారా హెల్త్ ప్రోటోకాల్స్ అమలయ్యేలా చేస్తున్నాయి. కాగా, 1,800 హోటళ్ళు, 250,000 హౌసింగ్ యూనిట్స్ మ్కాలో ఉమ్రా యాత్రీకుల కోసం సంసిద్ధంగా వున్నాయి.
తాజా వార్తలు
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు