తొలగింపు నుంచి 16,000 మంది ఒమనీయులకి ఊరటనిచ్చిన మినిస్ట్రీ
- May 04, 2021ఒమన్: 90కి పైగా కంపెనీలతో చర్చించి 16,000 మందికి పైగా ఒమనీ కార్మికులకి తొలగింపు నుంచి ఊరట కలిగించినట్లు మినిస్ట్రీ ఆఫ్ లేబర్ వెల్లడించింది. మినిస్ట్రీ విడుదల చేసిన తొలి త్రైమాసిక రిపోర్టులో ఈ వివరాలున్నాయి. 21,000 మందికి పైగా ఒమనీయులు తమ ఉద్యోగాల్ని నిలుపుకోగలిగారు.వేతనాల్లో తగ్గింపులు, తొలగింపుల నుంచి వీరంతా ఉపశమనం పొందారు. 58 సంస్థలతో చర్చించి 16,671 మందికి ఊరట కలిగించగా, 15,386 మంది తిరిగి తమ ఉద్యోగాలు పొందగలిగారు. వేతనాల తగ్గింపు విషయమై 33 సంస్థలతో చర్చించి 9,212 మంది ఒమనీ కార్మికులకు ఊరట కలిగించారు. అందులో 6,142 మంది సేలరీ తగ్గింపు నుంచి ఉపశమనం పొందారు. జాబ్ సెక్యూరిటీ విధానం ద్వారా 5,711 మంది వర్కర్లు మేలు పొందారు.
తాజా వార్తలు
- ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు..
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..
- ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- ప్రధాని మోడీ ప్రసంగం పై వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నాం: ఈసీ
- కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం, 8 కార్లు ఢీ..
- భారతీయుల కోసం కొత్త ‘భా’ షూ సైజింగ్ సిస్టమ్..
- యూఏఈలో పెరగనున్న వాహన, ప్రాపర్టీ బీమా రేట్లు..!
- అక్రమ ప్రాక్టీస్..ప్రవాస మహిళా హెల్త్ ప్రాక్టీషనర్ అరెస్ట్
- వాతావరణ ప్రమాదాలపై కీలక కాన్ఫరెన్స్
- 'మాకు ఇప్పుడు ఇల్లు లేదు'.. దుబాయ్ టవర్ నివాసితులు ఆవేదన