కొత్త ఏటీఎం సర్వీసులు ప్రారంభించిన కువైట్ ఫైనాన్స్ హౌస్
- May 04, 2021
బహ్రెయిన్: కువైట్ ఫైనాన్స్ హౌస్ - బహ్రెయిన్, ఎటీఎంల నెట్ వర్క్ ద్వారా బహ్రెయిన్ లో మెరుగైన సర్వీసులను అందించే ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. కార్డు లేకుండా నగదుని విత్ డ్రా చేయడం, బ్రాంచీలను సంప్రదించకుండా డెబిట్ కార్డుల యాక్టివేషన్, బెనిఫిట్ పే ద్వారా నగదు విత్ డ్రా అలాగే నగదు డిపాజిట్ వంటి సేవలు ఈ కొత్త విధానం ద్వారా అందుతాయి. వినియోగదారులకు మరింత మెరుగైన సౌకర్యాలు అందించే క్రమంలోనే ఈ సేవల్ని అందుబాటులోకి తెస్తున్నట్లు బ్యాంకు వర్గాలు పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్..ఈ రూట్లోనే ప్రయాణం రైల్వేశాఖ గ్రీన్ సిగ్నల్
- నకిలీ మందుల చెక్..క్యూఆర్ కోడ్ తప్పనిసరి
- భారతీయురాలిగానే చనిపోవాలి.. అమెరికా పౌరసత్వం వదులుకున్న 94ఏళ్ల వృద్ధురాలు!
- సెయింట్ లూయిస్లో NATS ఉచిత వైద్య శిబిరం
- నిజులాలో భూకంపాల విధ్వంసం..235 మందికి పైగా మృతి..40వేల మంది ఆచూకీ గల్లంతు..
- తిరుమలలో ప్రతీ రోజూ వెయ్యి మందికి ఉచిత దర్శనం
- నలుగురు భారతీయుల మృతదేహాలను స్వదేశానికి తరలించిన ఎంబసీ..!!
- యూఎస్ విదేశాంగ కార్యదర్శితో బహ్రెయిన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- బ్రిటిష్ సందర్శకుల కోసం ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్:సౌదీ అరేబియా
- కువైట్లో డ్రగ్స్ కేసులు తగ్గుముఖం..!!







