కొత్త ఏటీఎం సర్వీసులు ప్రారంభించిన కువైట్ ఫైనాన్స్ హౌస్
- May 04, 2021
బహ్రెయిన్: కువైట్ ఫైనాన్స్ హౌస్ - బహ్రెయిన్, ఎటీఎంల నెట్ వర్క్ ద్వారా బహ్రెయిన్ లో మెరుగైన సర్వీసులను అందించే ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. కార్డు లేకుండా నగదుని విత్ డ్రా చేయడం, బ్రాంచీలను సంప్రదించకుండా డెబిట్ కార్డుల యాక్టివేషన్, బెనిఫిట్ పే ద్వారా నగదు విత్ డ్రా అలాగే నగదు డిపాజిట్ వంటి సేవలు ఈ కొత్త విధానం ద్వారా అందుతాయి. వినియోగదారులకు మరింత మెరుగైన సౌకర్యాలు అందించే క్రమంలోనే ఈ సేవల్ని అందుబాటులోకి తెస్తున్నట్లు బ్యాంకు వర్గాలు పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- సౌదీ దౌత్య శిక్షణ సంస్థ డీజీతో భారత రాయబారి విపుల్ భేటీ
- సీఎం రేవంత్ US టూర్ రద్దు..
- యూట్యూబ్కు పోటీగా చైనా ‘బిలిబిలి’ వచ్చేసింది..
- CBSE–JEE విధానం విద్యార్థుల్లో ఆలోచనా వైవిధ్యాన్ని తగ్గిస్తోంది: బిట్స్ వీసీ రామగోపాల్ రావు
- విశాఖలో బ్రిక్స్ క్రీడా మంత్రుల భేటీ.. భారత్ కీలక ప్రతిపాదనలు
- వాహనాలపై ట్రాఫిక్ జరిమానాలు పేరుకుపోతే చర్యలు తప్పవు: దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- అబుదాబిలో డిసెంబర్ 3 నుంచి ఫార్ములా-1 గ్రాండ్ ప్రిక్స్
- కొలరాడోలో NATS చెస్ టోర్నమెంట్ చక్కటి స్పందన
- ముష్రిఫ్ నేషనల్ పార్క్లో కొత్త బ్రిడ్జి ప్రారంభం..
- బహ్రెయిన్లో లోజ్ పండ్ల ధరలకు రెక్కలు..!!







