రమదాన్ సీజన్ నేపథ్యంలో హోటల్ సెక్టార్, ఉమ్రా అనుమతులు జారీ చేసేందుకు అనుమతి
- May 04, 2021
జెడ్డా: కరోనా నేపథ్యంలో తీవ్రంగా దెబ్బ తిన్నహోటల్ రంగానికి ఊతమిచ్చేలా మినిస్ట్రీ ఆఫ్ హజ్ మరియు ఉమ్రా కీలక నిర్ణయం తీసుకుంది. పవిత్ర గ్రాండ్ మసీదు చుట్టూ వున్న హోటళ్ళు ఉమ్రా అనుమతులు మంజూరు చేసేందుకు వీలుగా మినిస్ట్రీ నిర్ణయం తీసుకుంది. సౌదీ అథారిటీ ఫర్ డేటా అండ్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మినిస్ట్రీ ఆఫ్ హజ్ మరియు ఉమ్రా సంయుక్తంగా ఈత్మార్నా మరియు తవక్కల్నా అప్లికేషన్ల ద్వారా హెల్త్ ప్రోటోకాల్స్ అమలయ్యేలా చేస్తున్నాయి. కాగా, 1,800 హోటళ్ళు, 250,000 హౌసింగ్ యూనిట్స్ మ్కాలో ఉమ్రా యాత్రీకుల కోసం సంసిద్ధంగా వున్నాయి.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









