రమదాన్ సీజన్ నేపథ్యంలో హోటల్ సెక్టార్, ఉమ్రా అనుమతులు జారీ చేసేందుకు అనుమతి
- May 04, 2021
జెడ్డా: కరోనా నేపథ్యంలో తీవ్రంగా దెబ్బ తిన్నహోటల్ రంగానికి ఊతమిచ్చేలా మినిస్ట్రీ ఆఫ్ హజ్ మరియు ఉమ్రా కీలక నిర్ణయం తీసుకుంది. పవిత్ర గ్రాండ్ మసీదు చుట్టూ వున్న హోటళ్ళు ఉమ్రా అనుమతులు మంజూరు చేసేందుకు వీలుగా మినిస్ట్రీ నిర్ణయం తీసుకుంది. సౌదీ అథారిటీ ఫర్ డేటా అండ్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మినిస్ట్రీ ఆఫ్ హజ్ మరియు ఉమ్రా సంయుక్తంగా ఈత్మార్నా మరియు తవక్కల్నా అప్లికేషన్ల ద్వారా హెల్త్ ప్రోటోకాల్స్ అమలయ్యేలా చేస్తున్నాయి. కాగా, 1,800 హోటళ్ళు, 250,000 హౌసింగ్ యూనిట్స్ మ్కాలో ఉమ్రా యాత్రీకుల కోసం సంసిద్ధంగా వున్నాయి.
తాజా వార్తలు
- తెలంగాణలో ₹1,000 కోట్ల స్టార్టప్ ఫండ్ ప్రకటించిన సీఎం రేవంత్
- తిరుమలలో మరో స్కామ్: నకిలీ పట్టు దుపట్టా మోసం
- మాలికి ట్రావెల్ బ్యాన్..వెంటనే తిరిగిరండి..!!
- ఒమన్ లో అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం..!!
- దర్బ్ అల్ సయ్ లో నేషనల్ డే కార్యకలాపాలు..!!
- సౌదీ అరేబియాలో సీజనల్ రెయిన్ ఫాల్..!!
- మనమా సౌక్.. మనమా ఆత్మ, హార్ట్ బీట్..!!
- కువైట్ చేరిన ఇండియన్ కోస్ట్ గార్డు షిప్ సర్థాక్..!!
- ఎన్నికల తేదీల కోసం జనాల ఎదురు చూపులు: కేటీఆర్
- దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి..!







