భారత్ కరోనా అప్డేట్
- May 05, 2021న్యూ ఢిల్లీ: భారత్లో ప్రతిరోజు మూడు లక్షలకు పైగా కరోనా కేసులు నమోదవుతుండడం కలకలం రేపుతోంది.నిన్న కొత్తగా 3లక్షల, 82వేల, 315 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసింది.నిన్న 3లక్షల, 38వేల, 439 మంది కోలుకున్నారు.దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2కోట్ల, 06లక్షల, 65వేల,148 కు చేరింది.
గడిచిన 24 గంటల సమయంలో 3వేల,780 మంది కరోనా కారణంగా మృతి చెందారు.దీంతో మృతుల సంఖ్య 2లక్షల, 26వేల 188కు పెరిగింది.దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1కోటి, 69లక్షల, 51వేల, 731 మంది కోలుకున్నారు.34లక్షల, 87వేల, 229 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు,హోం క్వారంటైన్లలో చికిత్స అందుతోంది.దేశ వ్యాప్తంగా 16కోట్ల ,04లక్షల, 94వేల,188 మందికి వ్యాక్సిన్లు వేశారు.
తాజా వార్తలు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!