మే 12 నుంచి 5 రోజుల పాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు
- May 05, 2021కువైట్ సిటీ: ఈద్ అల్ ఫితర్ సందర్భంగా ఐదు రోజుల పాటు సెలవులు ప్రకటించింది కువైట్ ప్రభుత్వం. మే 12 నుంచి 16 వరకు అన్ని కార్యాలయాలు, ప్రభుత్వ సంస్థలు తెరుచుకోవని స్పష్టం చేసింది. తిరిగి మే 17 నుంచి కార్యాలయాలు యథావిధిగా నిర్వహించనున్నారు.ఈ మేరకు సీఎస్సీ అన్ని మంత్రిత్వ శాఖల్లోని ప్రభుత్వ ఆఫీసులకు, ప్రభుత్వం సంస్థలకు లేఖలు రాసింది.
తాజా వార్తలు
- పాఠశాలలకు బాంబు బెదిరింపుల కలకలం..
- ముబారక్ అల్-కబీర్ను కలిసిన భారత రాయబారి
- ఖతార్లో ఆహార భద్రతపై మంత్రిత్వ శాఖ క్లారిటీ
- యూఏఈలో భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ..!
- ఈ రోజుల్లో ఒమానీలకు ఉచిత బస్సు సేవలు
- పీక్ అవర్స్ కోసం దుబాయ్ మెట్రో కొత్త ప్రోటోకాల్స్
- టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో విడుదల..
- మీ వాట్సాప్ గ్రీన్ కలర్లోకి మారిందా?
- టీ20 వరల్డ్ కప్ కోసం భారత జట్టును ప్రకటించిన BCCI
- మే నెలలో పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు