వ్యాక్సిన్ తీసుకుంటే ఇక ప్రయాణం సులభతరం
- May 05, 2021
యూఏఈ: వ్యాక్సిన్ తీసుకున్న వారికి ప్రయాణాల్లో ఇబ్బందులు లేకుండా ట్రావెల్ ప్రొసిజర్ ను సులభతరం చేయబోతోంది యూఏఈ. ఈ మేరకు యూఏఈ విపత్తుల నిర్వహణ అధికార విభాగంలోని ఉన్నతాధికారుల నుంచి సమచారం అందుతోంది.ఇప్పటివరకు అమలులో ఉన్న ప్రయాణ నిబంధనలను సవరించబోతున్నామని, వ్యాక్సిన్ తీసుకున్న వారికి క్వారంటైన్ నిబంధనలతో ప్రయాణాలను సులభతరం చేసేలా చర్యలు చేపట్టబోతున్నట్లు చెబుతున్నారు. అయితే..ప్రయాణికులు ఏయే దేశాల నుంచి వస్తున్నారనే అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటామని అంటున్నారు.అయితే..దీనికి సంబంధించిన పూర్తి స్థాయి మార్గనిర్దేశకాలపై స్పష్టత రావాల్సి ఉంది.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









