వ్యాక్సిన్ తీసుకుంటే ఇక ప్రయాణం సులభతరం
- May 05, 2021
యూఏఈ: వ్యాక్సిన్ తీసుకున్న వారికి ప్రయాణాల్లో ఇబ్బందులు లేకుండా ట్రావెల్ ప్రొసిజర్ ను సులభతరం చేయబోతోంది యూఏఈ. ఈ మేరకు యూఏఈ విపత్తుల నిర్వహణ అధికార విభాగంలోని ఉన్నతాధికారుల నుంచి సమచారం అందుతోంది.ఇప్పటివరకు అమలులో ఉన్న ప్రయాణ నిబంధనలను సవరించబోతున్నామని, వ్యాక్సిన్ తీసుకున్న వారికి క్వారంటైన్ నిబంధనలతో ప్రయాణాలను సులభతరం చేసేలా చర్యలు చేపట్టబోతున్నట్లు చెబుతున్నారు. అయితే..ప్రయాణికులు ఏయే దేశాల నుంచి వస్తున్నారనే అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటామని అంటున్నారు.అయితే..దీనికి సంబంధించిన పూర్తి స్థాయి మార్గనిర్దేశకాలపై స్పష్టత రావాల్సి ఉంది.
తాజా వార్తలు
- సైనిక ప్రతీకారం 'కచ్చితంగా' చర్చకు వస్తుంది: యూఏఈ అధ్యక్షుడి దౌత్య సలహాదారు అన్వర్ గార్గాష్
- భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
- టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడికి హైదరాబాద్ కోర్టులో ఊరట
- తెలంగాణ లో మహిళా పెట్రోల్ బంకులు
- ఇద్దరు ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్ సెల్స్ అరెస్ట్: ఖతార్
- 166 మిస్సైల్స్, డ్రోన్లను ధ్వంసం చేశాం: బహ్రెయిన్
- కువైట్ పై దాడులకు తెగబడ్డ ఇరాన్..!!
- కువైట్లో సైనికుల మృతి పట్ల ఒమన్ సంతాపం..!!
- దౌత్యాధికారులకు ఇఫ్తార్ విందు ఇచ్చిన సౌదీ అరేబియా..!!
- డిస్టెన్స్ లెర్నింగ్ మార్చి 6 వరకు పొడిగించిన యూఏఈ..!!









