వ్యాక్సిన్ తీసుకుంటే ఇక ప్రయాణం సులభతరం
- May 05, 2021యూఏఈ: వ్యాక్సిన్ తీసుకున్న వారికి ప్రయాణాల్లో ఇబ్బందులు లేకుండా ట్రావెల్ ప్రొసిజర్ ను సులభతరం చేయబోతోంది యూఏఈ. ఈ మేరకు యూఏఈ విపత్తుల నిర్వహణ అధికార విభాగంలోని ఉన్నతాధికారుల నుంచి సమచారం అందుతోంది.ఇప్పటివరకు అమలులో ఉన్న ప్రయాణ నిబంధనలను సవరించబోతున్నామని, వ్యాక్సిన్ తీసుకున్న వారికి క్వారంటైన్ నిబంధనలతో ప్రయాణాలను సులభతరం చేసేలా చర్యలు చేపట్టబోతున్నట్లు చెబుతున్నారు. అయితే..ప్రయాణికులు ఏయే దేశాల నుంచి వస్తున్నారనే అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటామని అంటున్నారు.అయితే..దీనికి సంబంధించిన పూర్తి స్థాయి మార్గనిర్దేశకాలపై స్పష్టత రావాల్సి ఉంది.
తాజా వార్తలు
- విదేశీ కంపెనీలలో పౌరుల నియమకం..ఒమన్ కీలక ఉత్తర్వులు
- నేటి నుంచి జగన్ ఎన్నికల ప్రచారం ప్రారంభం
- ఆధార్ ఫ్రీ అప్డేట్ గడువు పొడిగింపు..
- వేసవిలో చికెన్పాక్స్ ముప్పు.. నివాసితులను వైద్యులు హెచ్చరిక
- పారిపోతున్న పనిమనిషి కేసులు పెరుగుతున్నాయా?
- రియాద్లో అర్హత లేని ఆరోగ్య నిపుణులు అరెస్ట్
- సభన్లో కార్మికుల కోసం రెసిడెన్షియల్ సిటీ నిర్మాణం
- ఖైదీల విడుదలకు అహద్ ఫౌండేషన్ సాయం
- అరబ్ సమ్మిట్.. సిరియా, ఇరాక్లను ఆహ్వానించిన కింగ్ హమద్
- ఎయిర్ ఇండియా పై రూ.80 లక్షల ఫైన్