వ్యాక్సిన్ తీసుకుంటే ఇక ప్రయాణం సులభతరం
- May 05, 2021
యూఏఈ: వ్యాక్సిన్ తీసుకున్న వారికి ప్రయాణాల్లో ఇబ్బందులు లేకుండా ట్రావెల్ ప్రొసిజర్ ను సులభతరం చేయబోతోంది యూఏఈ. ఈ మేరకు యూఏఈ విపత్తుల నిర్వహణ అధికార విభాగంలోని ఉన్నతాధికారుల నుంచి సమచారం అందుతోంది.ఇప్పటివరకు అమలులో ఉన్న ప్రయాణ నిబంధనలను సవరించబోతున్నామని, వ్యాక్సిన్ తీసుకున్న వారికి క్వారంటైన్ నిబంధనలతో ప్రయాణాలను సులభతరం చేసేలా చర్యలు చేపట్టబోతున్నట్లు చెబుతున్నారు. అయితే..ప్రయాణికులు ఏయే దేశాల నుంచి వస్తున్నారనే అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటామని అంటున్నారు.అయితే..దీనికి సంబంధించిన పూర్తి స్థాయి మార్గనిర్దేశకాలపై స్పష్టత రావాల్సి ఉంది.
తాజా వార్తలు
- జూలై 1 నుంచి 3 వరకు భారత్లో పర్యటించనున్న జపాన్ ప్రధాని
- మాదకద్రవ్యాల పై సమగ్ర యుద్ధం ప్రకటిద్దాం: తెలంగాణ పోలీస్
- ఒమాన్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాల హెచ్చరిక..
- యూఏఈలో తప్పుడు ఎమర్జెన్సీ అలర్ట్లు..సాంకేతిక లోపమే కారణం: NCEMA
- దుబాయ్ ఆవిష్కరణల స్ఫూర్తికి ప్రతీక 'దుబాయ్-ఇట్' కార్యక్రమం
- ఏడాది చివరినాటికి అబుదాబిలో ఎయిర్ టాక్సీ సేవలు..
- ఇరాన్ విదేశాంగ మంత్రితో యూఏఈ విదేశాంగ మంత్రి అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్ సంభాషణ
- RTGS సేవల పై మంత్రి నారా లోకేశ్ ఉన్నతస్థాయి సమీక్ష
- నాగ్పూర్ విమానాశ్రయం జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ పోర్ట్ఫోలియోలో చేరిక
- సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..







