తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ దీక్ష..!
- May 05, 2021హైదరాబాద్: బెంగాల్లో బీజేపీ కార్యకర్తలపై దాడులకు నిరసనగా.. దేశవ్యాప్తంగా ఆ పార్టీ నేతలు నిరసనలు చేపట్టారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో దీక్ష చేపట్టారు బండి సంజయ్. నోటికి నల్ల రిబ్బన్ కట్టుకొని సేవ్ బెంగాల్ అంటూ నినాదాలు చేశారు.బీజేపీ కార్యాలయాలపై బాంబు దాడులు చేస్తున్నారన్నారు. ఇప్పటికే ముగ్గురు బీజేపీ కార్యకర్తలను హత్య చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!