బెంగాల్ ముఖ్యమంత్రి కీలక నిర్ణయం
- May 05, 2021బెంగాల్: బెంగాల్ ముఖ్యమంత్రిగా మమత బెనర్జీ ప్రమాణస్వీకారం చేసిన కొన్ని గంటలకు కీలక నిర్ణయం తీసుకున్నారు.కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆంక్షలు కఠినం చేశారు. ప్రజలు మాస్క్ ను తప్పనిసరిగా ధరించాలని ఆదేశాలు జారీ చేశారు.మాస్క్ ధరించకుంటే జరిమానా విధిస్తామని పేర్కొన్నారు.రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో 50శాతం మంది మాత్రమే హాజరుకావాలని పేర్కొన్నారు.మాల్స్, సినిమా హాల్స్, జిమ్స్, బ్యూటీ పార్లర్లు మూసి ఉంటాయని అన్నారు. రాజకీయ, సామాజిక సమావేశాలపై మమతా సర్కార్ నిషేధం విధించింది.సెకండ్ వేవ్ ఎఫెక్ట్ అధికంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు మమతా పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్లైన్స్
- స్పామ్ కాల్స్కు ఇక గుడ్బై..
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ