14,650 గొడుగుల్ని పంపిణీ చేసిన సౌదీ ఇస్లామిక్ మినిస్ట్రీ
- May 08, 2021
మక్కా: మినిస్ట్రీ ఆఫ్ ఇస్లామిక్ ఎఫైర్స్, దవాహ్ మరియు గైడెన్స్ - మక్కా బ్రాంచి మొత్తంగా 14,650 గొడుగుల్ని ‘షేడ్ అండ్ ప్రొటెక్షన్’ పేరుతో పంపిణీ చేయడం జరిగింది. పవిత్ర రమదాన్ మాసంలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగిన దరిమిలా, పర్యాటకుల కోసం ఈ గొప్ప కార్యక్రమం చేపట్టారు. రమదాన్ అంతటా క్వార్టర్ మిలియన్ గొడుగుల్ని పంచాలని అంచనా వేసింది మినిస్ట్రీ. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు వీటిని పంచుతున్నారు మినిస్ట్రీ ఫీల్డ్ టీమ్స్.
తాజా వార్తలు
- ఉద్యోగులకు గుడ్ న్యూస్..జులై 15 నుండి కొత్త హెల్త్ స్కీమ్!
- బ్రతుకు ఆశతో 4 వేల కిలోమీటర్లు ప్రయాణం..
- సౌదీ ఎయిర్పోర్ట్స్లో ఇక పై పక్కా నిఘా
- చెన్నైలో పల్స్ పోలియోను ప్రారంభించిన సీఎం విజయ్!
- తెలంగాణలో నేడు ఈ జిల్లాల్లో వానల హెచ్చరిక..
- మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న సోనూ సూద్..
- TTDకి అనంత్ అంబానీ 25 ఎలక్ట్రిక్ బస్సుల విరాళం
- యూఏఈ లాటరీ 'లక్కీ డే' డ్రా..ఒక్కరికే Dh100,000 సొంతం..!!
- సోషల్ మీడియాలో వైరల్ వీడియోపై ఖతార్ ఎయిర్వేస్ క్లారిటీ..!!
- లూలూలో భారీ టెక్ డీల్స్..‘లెట్స్ కనెక్ట్’ టెక్ ఫెస్టివల్ ప్రారంభం..!!







