వ్యాక్సినేషన్ సెంటర్లుగా స్కూల్స్, స్టేడియాలు
- May 09, 2021ఒమన్: కోవిడ్ వ్యాక్సినేషన్ ను ముమ్మరం చేసేందుకు అవకాశం ఉన్న అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుంటోంది ఒమన్ ప్రభుత్వం. ఇందులో భాగంగా స్కూల్స్, స్టేడియంలను కూడా వ్యాక్సిన్ సెంటర్లుగా వినియోగించుకుంటామని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అలాగే ఒమన్ కన్వెన్షన్&ఎగ్జిబిషన్ సెంటర్ వంటి ప్రజా సంస్థలను కూడా జాతీయ వ్యాక్సిన్ ప్రక్రియలో భాగంగా చేస్తామని వివరించింది.అలాగే ప్రైవేట్ సంస్థలకు చెందిన భవనాలను కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగస్వామ్యం చేయబోతున్నట్లు వెల్లడించింది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ