వ్యాక్సినేషన్ సెంటర్లుగా స్కూల్స్, స్టేడియాలు
- May 09, 2021
ఒమన్: కోవిడ్ వ్యాక్సినేషన్ ను ముమ్మరం చేసేందుకు అవకాశం ఉన్న అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుంటోంది ఒమన్ ప్రభుత్వం. ఇందులో భాగంగా స్కూల్స్, స్టేడియంలను కూడా వ్యాక్సిన్ సెంటర్లుగా వినియోగించుకుంటామని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అలాగే ఒమన్ కన్వెన్షన్&ఎగ్జిబిషన్ సెంటర్ వంటి ప్రజా సంస్థలను కూడా జాతీయ వ్యాక్సిన్ ప్రక్రియలో భాగంగా చేస్తామని వివరించింది.అలాగే ప్రైవేట్ సంస్థలకు చెందిన భవనాలను కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగస్వామ్యం చేయబోతున్నట్లు వెల్లడించింది.
తాజా వార్తలు
- సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు ఎప్పుడొస్తాయి? పేరెంట్స్ లో ఆందోళనలు..!!
- బహ్రెయిన్ ప్రతినిధి బృందానికి కింగ్ హమద్ నేతృత్వం..!!
- 77 శాతానికి కార్మికులలో ప్రమాద అవగాహన..!!
- విమానయాన సంస్థల పై ప్రయాణికుల ఫిర్యాదుల పై విచారణ..!!
- IRGC కి సహకారం..ఐదుగురికి యావజ్జీవ కారాగార శిక్ష..!!
- 23 మంది అక్రమ చోరబాటుకు సహకారం..ఇద్దరి అరెస్టు..!!
- IPL 2026: పంజాబ్ కింగ్స్ జైత్రయాత్రకు బ్రేక్..
- లొంగిపోయిన మావోలకు ఉద్యోగాలు…తెలంగాణ కీలక నిర్ణయం
- విశాఖపట్నంలోని ఫ్యాషన్ ప్రియులకు శుభవార్త
- చమురు కూటమికి యూఏఈ గుడ్ బై..!









