వ్యాక్సినేషన్ సెంటర్లుగా స్కూల్స్, స్టేడియాలు
- May 09, 2021
ఒమన్: కోవిడ్ వ్యాక్సినేషన్ ను ముమ్మరం చేసేందుకు అవకాశం ఉన్న అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుంటోంది ఒమన్ ప్రభుత్వం. ఇందులో భాగంగా స్కూల్స్, స్టేడియంలను కూడా వ్యాక్సిన్ సెంటర్లుగా వినియోగించుకుంటామని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అలాగే ఒమన్ కన్వెన్షన్&ఎగ్జిబిషన్ సెంటర్ వంటి ప్రజా సంస్థలను కూడా జాతీయ వ్యాక్సిన్ ప్రక్రియలో భాగంగా చేస్తామని వివరించింది.అలాగే ప్రైవేట్ సంస్థలకు చెందిన భవనాలను కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగస్వామ్యం చేయబోతున్నట్లు వెల్లడించింది.
తాజా వార్తలు
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక
- కరీంనగర్లో తొలి స్పేస్ ల్యాబ్ ప్రారంభించిన పారమిత హెరిటేజ్ పాఠశాల
- వాహనాల నిర్వహణను నిర్లక్ష్యం చేయొద్దు..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్మికుల భద్రతకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం
- సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు బంగారం పై కొత్త నిబంధనలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!







