కువైట్: 13% మందికి రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తి
- May 09, 2021
కువైట్ సిటీ: కువైట్ వ్యాప్తంగా ఇప్పటి వరకు రెండో డోసుల కోర్సును పూర్తి చేసిన వారి సంఖ్య 6 లక్షలకు చేరుకుందని అధికారులు వివరించారు. అంటే కువైట్ జనాభాలో 13 శాతం మందికి డబుల్ డోస్ వ్యాక్సిన్ అందినట్లు వెల్లడించారు. ఇదిలాఉంటే..జనాభాల్లో 34.5 శాతం మందికి అంటే దాదాపు 15 లక్షల మందికి సింగిల్ డోస్ వ్యాక్సిన్ అందించినట్లు అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు మూడో విడత ఆక్స్ ఫర్ట్ వ్యాక్సిన్ వచ్చే సోమవారం నాటికి కువైట్ చేరుకునే అవకాశాలున్నాయన్నారు. మూడో బ్యాచ్ లో 3,88,000 డోసులు దేశానికి చేరుకుంటాయని, దీంతో వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- భారీగా పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయులు
- ప్రపంచ సమ్మిట్ AI..ఆకట్టుకుంటున్న ఖతార్ AI ప్రాజెక్టులు..!!
- GOSI 10వ ఎడిషన్ ఎలైట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- 2025లో యూఏఈ వీసా నియమాల్లో కీలక మార్పులు..!!
- కువైట్ లో పలు మీట్ షాప్స్ సీజ్..!!
- రసాయన ఆయుధాల నిషేధంపై కమిటీ ఏర్పాటు..!!
- టాక్సీ యజమానులకు జరిమానా మినహాయింపు..!!
- గూగుల్ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2..
- ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ కర్టెన్ రైజర్ ఆవిష్కరణ
- టిటిడి డైరీలు, క్యాలండర్లకు అనూహ్యస్పందన







