మక్కా,మదీనాలో స్థలాల కొనుగోలుకు సౌదీ గ్రీన్ సిగ్నల్
- May 09, 2021
సౌదీ: మక్కా, మదీనాలోనూ రియల్ ఎస్టేట్ బిజినెస్ కు రంగం సిద్ధమైంది. సౌదీ స్టాక్ ఎక్సేంజీలో లిస్ట్ అయిన కంపెనీలు మక్కా, మదీనాలోనూ స్థలాలు కొనుగోలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సౌదీ ప్రభుత్వం. ఈ మేరకు రియల్ ఎస్టేట్ హక్కుదారులు, పెట్టుబడిదారుల చట్టంలోని ఐదవ ఆర్టికల్ ను సవరించినట్లు వెల్లడించింది. ఈ సవరణ మేరకు సౌదీయేతర పెట్టుబడి దారులు వ్యవక్తిగతంగా ఏదైనా రంగంలో లైసెన్స్ పొందినవారై ఉంటే వారు మక్కా, మదీనాలో స్థలాలపై పెట్టుబడి పెట్టేందుకు అర్హులు. అయితే..కొనుగోలు దారులు తమ ఆధీనంలోకి తీసుకున్న ఐదేళ్లలోపు పూర్తిస్థాయిలో పెట్టుబడులు పెట్టాలని కండీషన్ పెట్టింది.
తాజా వార్తలు
- సౌదీ నుంచి క్షేమంగా బయలుదేరిన 59 మంది తెలుగు ప్రవాసులు
- ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా
- 'మేము ఇక్కడ సురక్షితం'-యుద్ధ సమయంలోనూ ఇరానియన్లకు అండగా నిలుస్తున్న యూఏఈ ప్రజలు!
- విదేశాల్లో చిక్కుకుపోతే కంపెనీ జీతం ఆపేయవచ్చా?
- యూఏఈలో కూరగాయల ధరల పెరుగుదల తాత్కాలికమే
- అమరావతి స్పోర్ట్స్ సిటీపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు!
- తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు
- అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!
- 684 మంది ఇంజనీర్లకు SR1.6 మిలియన్ల ఫైన్స్..!!
- 2 ఇండిగో విమానాలు దారి మళ్లింపు.. ప్రయాణికులు అసహనం..!!









