మక్కా,మదీనాలో స్థలాల కొనుగోలుకు సౌదీ గ్రీన్ సిగ్నల్
- May 09, 2021
సౌదీ: మక్కా, మదీనాలోనూ రియల్ ఎస్టేట్ బిజినెస్ కు రంగం సిద్ధమైంది. సౌదీ స్టాక్ ఎక్సేంజీలో లిస్ట్ అయిన కంపెనీలు మక్కా, మదీనాలోనూ స్థలాలు కొనుగోలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సౌదీ ప్రభుత్వం. ఈ మేరకు రియల్ ఎస్టేట్ హక్కుదారులు, పెట్టుబడిదారుల చట్టంలోని ఐదవ ఆర్టికల్ ను సవరించినట్లు వెల్లడించింది. ఈ సవరణ మేరకు సౌదీయేతర పెట్టుబడి దారులు వ్యవక్తిగతంగా ఏదైనా రంగంలో లైసెన్స్ పొందినవారై ఉంటే వారు మక్కా, మదీనాలో స్థలాలపై పెట్టుబడి పెట్టేందుకు అర్హులు. అయితే..కొనుగోలు దారులు తమ ఆధీనంలోకి తీసుకున్న ఐదేళ్లలోపు పూర్తిస్థాయిలో పెట్టుబడులు పెట్టాలని కండీషన్ పెట్టింది.
తాజా వార్తలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!
- ఏడాదిలో 25 మిలియన్ల పిల్స్, టన్నుకు పైగా డ్రగ్స్ సీజ్..!!
- బహ్రెయిన్ భూభాగంపై ఇరాన్ డ్రోన్ దాడులను ఖండించిన బహ్రెయిన్
- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన ఖరారు
- ప్రమోషన్లు, బదిలీలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ్ కన్నుమూత







