జిటెక్స్ 2016 ప్రదర్శనకు 35 వేల సందర్శకులు
- March 04, 2016
ఈ ఏడాది ఏప్రిల్ 13 నుంచి 15 వరకు దుబాయ్ లో జరగనున్న గల్ఫ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఎగ్జిబిషన్ ( జిటెక్స్ 2016 ) ప్రదర్శనకు దాదాపు 35,000 సందర్శకులను ఆకర్షించనుంది. ప్రాంతీయంగా
అంతర్జాతీయంగా వారంతా రానున్నట్లు జిటెక్స్ 2016 మేనేజర్లు పేర్కొంటున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానంగా స్థానిక , ప్రాంతీయ , అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు మరియు పలు విద్యా సంస్థలతోపాటు వివిధ రంగాలను సమన్వయ పరుస్తూ 2,500 కోర్సులు ఈ ప్రదర్శనలో ఉంటాయి. జిటెక్స్ సైతం తన సలహాదారులు మరియు వివిధ వృత్తి విద్యా కోర్సులకు సంబంధించిన సలహాదారులకు ఆతిధ్యం ఇవ్వనుంది.
తాజా వార్తలు
- ఈ నెల 18న గవర్నర్ను కలవనున్న జగన్
- కూటమి పాలనలో ఎన్నో విజయాలు సాధించాం: మంత్రి పార్థసారధి
- తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ విజయం పై సీఎం రేవంత్ ని అభినందించిన ఎంపీలు
- మంత్రి లోకేష్ అమెరికా పర్యటనలో భారీ పెట్టుబడులకు అవకాశం
- 10 లక్షల ఉద్యోగాలు భారతీయులకు ఇస్తాం: అమెజాన్
- ఉర్దూ అకాడమీ వారోత్సవాలు: మంత్రి ఫరూక్
- 13న హైదరాబాద్ లో లియోనెల్ మెస్సీ సందడి
- గోల్డ్ కార్డ్ వీసాను ప్రారంభించిన ట్రంప్
- వెదర్ అలెర్ట్..ఖతార్ లో భారీ వర్షాలు..!!
- SR324 మిలియన్లతో 2,191 మంది ఉద్యోగార్ధులకు మద్దతు..!!







