జిటెక్స్ 2016 ప్రదర్శనకు 35 వేల సందర్శకులు
- March 04, 2016
ఈ ఏడాది ఏప్రిల్ 13 నుంచి 15 వరకు దుబాయ్ లో జరగనున్న గల్ఫ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఎగ్జిబిషన్ ( జిటెక్స్ 2016 ) ప్రదర్శనకు దాదాపు 35,000 సందర్శకులను ఆకర్షించనుంది. ప్రాంతీయంగా
అంతర్జాతీయంగా వారంతా రానున్నట్లు జిటెక్స్ 2016 మేనేజర్లు పేర్కొంటున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానంగా స్థానిక , ప్రాంతీయ , అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు మరియు పలు విద్యా సంస్థలతోపాటు వివిధ రంగాలను సమన్వయ పరుస్తూ 2,500 కోర్సులు ఈ ప్రదర్శనలో ఉంటాయి. జిటెక్స్ సైతం తన సలహాదారులు మరియు వివిధ వృత్తి విద్యా కోర్సులకు సంబంధించిన సలహాదారులకు ఆతిధ్యం ఇవ్వనుంది.
తాజా వార్తలు
- ఐరా ‘స్పా’ మసాజ్ సెంటర్ లో వ్యభిచారం.. నలుగురు అరెస్ట్!
- బసవతారకం హాస్పిటల్: ఏపీ వాసులకు శుభవార్త..
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్గా బి.సుమతి బాధ్యతల స్వీకరణ
- కార్పొరేట్ ట్యాక్స్ బిల్లులో లోపాలను ఎత్తిచూపిన పార్లమెంట్ ప్యానెల్..!!
- 3 గంటల రెస్క్యూ..మహిళను రక్షించిన యూఏఈ హైకర్..!!
- 2026 Q1లో సౌదీ GDP 2.8% వృద్ధి..!!
- ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై QCAA కఠిన చర్యలు..!!
- ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచిక..ఒమన్ 7 స్థానాలు మెరుగు..!!
- కువైట్ లో జూన్ 30 వరకు కార్మికుల బదిలీలు..!!
- ఈ ఆదివారం నుంచి జజీరా ఎయిర్వేస్ పూర్తిస్థాయి సేవలు పునఃప్రారంభం









