జిటెక్స్ 2016 ప్రదర్శనకు 35 వేల సందర్శకులు
- March 04, 2016
ఈ ఏడాది ఏప్రిల్ 13 నుంచి 15 వరకు దుబాయ్ లో జరగనున్న గల్ఫ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఎగ్జిబిషన్ ( జిటెక్స్ 2016 ) ప్రదర్శనకు దాదాపు 35,000 సందర్శకులను ఆకర్షించనుంది. ప్రాంతీయంగా
అంతర్జాతీయంగా వారంతా రానున్నట్లు జిటెక్స్ 2016 మేనేజర్లు పేర్కొంటున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానంగా స్థానిక , ప్రాంతీయ , అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు మరియు పలు విద్యా సంస్థలతోపాటు వివిధ రంగాలను సమన్వయ పరుస్తూ 2,500 కోర్సులు ఈ ప్రదర్శనలో ఉంటాయి. జిటెక్స్ సైతం తన సలహాదారులు మరియు వివిధ వృత్తి విద్యా కోర్సులకు సంబంధించిన సలహాదారులకు ఆతిధ్యం ఇవ్వనుంది.
తాజా వార్తలు
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!









