పాక్షక కర్ఫ్యూ ముగింపుపై కమిటీ సూచన: నిర్ణయం త్వరలో
- May 10, 2021
కువైట్: కరోనా పరిస్థితుల్ని తాజాగా అంచనా వేసిన కమిటీ, పాక్షిక కర్ఫ్యూని ముగించాల్సిందిగా సూచన చేయడం జరిగింది. కాగా, రెస్టారెంట్లను తగు జాగ్రత్తలతో నిర్వహించేలా కమిటీ సూచనలు చేసినట్లు అథారిటీస్ వెల్లడించాయి. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఈ విషయమై ఈ రోజు సాయంత్రం సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఎయిర్పోర్టుల విషయమై కమిటీ ఎలాంటి సూచనలూ చేయలేదు.
తాజా వార్తలు
- తెలంగాణలో 3 రోజులు రెడ్ అలర్ట్
- సరికొత్త డిజిటల్ హంగులతో ‘మహానాడు 2026’ జెండా ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు!
- శ్రీలంక వెళ్లే భారతీయులకు గుడ్ న్యూస్
- డ్రైవింగ్ చేస్తూ ఈద్ శుభాకాంక్షలు పంపొద్దు: అబుదాబి పోలీసుల హెచ్చరిక
- కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి నివాసంలో ఈడీ సోదాలు
- విజయవాడ ఎయిర్పోర్టులో విదేశీ ప్రయాణికులకు ఎబోలా పరీక్షలు
- బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరులకు గవర్నర్ అబ్దుల్ నజీర్ శుభాకాంక్షలు
- పౌరులకు, నివాసితులకు సుల్తాన్ ఈద్ అల్ అదా శుభాకాంక్షలు..!!
- యాత్రికులకు రికార్డుస్థాయిలో మషాయిర్ మెట్రో సేవలు..!!
- ఆన్లైన్ బుకింగ్ మోసాలపై కువైట్ హెచ్చరిక..!!









