యాత్రికులకు రికార్డుస్థాయిలో మషాయిర్ మెట్రో సేవలు..!!
- May 27, 2026
అరాఫత్ః హజ్ యాత్రికులకు అల్-మషాయిర్ అల్-ముకద్దసా మెట్రో ప్రాజెక్ట్ విశేష సేవలు అందిస్తున్నది. ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఉపయోగించుకున్న ప్రయాణికుల సంఖ్య 3,14,000 దాటిందని సౌదీ అరేబియా రైల్వేస్ (SAR) ప్రకటించింది. ఈ రైలు సేవలకు సంబంధించిన మూడవ దశలో యాత్రికులను అరాఫత్ నుండి ముజ్దలిఫాకు యాత్రికులను చేరవేస్తారు. హజ్ సీజన్ అంతటా 2వేలకు పైగా ట్రిప్పుల ద్వారా రెండు మిలియన్లకు పైగా ప్రయాణికులను రవాణా సేవలు అందించే ప్రణాళికతో కూడిన మెట్రో నిర్వహణ ప్రణాళికను SAR ప్రకటించింది. ముఖ్యంగా ఎండలు దంచికొడుతున్న ఈ సమయంలో మషాయిర్ మెట్రో సేవలను విస్తృత పరచడంతో యాత్రికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!







