యాత్రికులకు రికార్డుస్థాయిలో మషాయిర్ మెట్రో సేవలు..!!
- May 27, 2026
అరాఫత్ః హజ్ యాత్రికులకు అల్-మషాయిర్ అల్-ముకద్దసా మెట్రో ప్రాజెక్ట్ విశేష సేవలు అందిస్తున్నది. ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఉపయోగించుకున్న ప్రయాణికుల సంఖ్య 3,14,000 దాటిందని సౌదీ అరేబియా రైల్వేస్ (SAR) ప్రకటించింది. ఈ రైలు సేవలకు సంబంధించిన మూడవ దశలో యాత్రికులను అరాఫత్ నుండి ముజ్దలిఫాకు యాత్రికులను చేరవేస్తారు. హజ్ సీజన్ అంతటా 2వేలకు పైగా ట్రిప్పుల ద్వారా రెండు మిలియన్లకు పైగా ప్రయాణికులను రవాణా సేవలు అందించే ప్రణాళికతో కూడిన మెట్రో నిర్వహణ ప్రణాళికను SAR ప్రకటించింది. ముఖ్యంగా ఎండలు దంచికొడుతున్న ఈ సమయంలో మషాయిర్ మెట్రో సేవలను విస్తృత పరచడంతో యాత్రికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- పౌరులకు, నివాసితులకు సుల్తాన్ ఈద్ అల్ అదా శుభాకాంక్షలు..!!
- యాత్రికులకు రికార్డుస్థాయిలో మషాయిర్ మెట్రో సేవలు..!!
- ఆన్లైన్ బుకింగ్ మోసాలపై కువైట్ హెచ్చరిక..!!
- సీబీఎస్ఈ 12.. రీవాల్యుయేషన్ కు పెరుగుతున్న దరఖాస్తులు..కారణం ఇదేనా?
- ఖలాలీలో హయా బియా వేడుకలకు భారీ స్పందన..!!
- ఇరాన్ ప్రెసిడెంట్ తో చర్చలు జరిపిన అమీర్..!!
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!









