యాత్రికులకు రికార్డుస్థాయిలో మషాయిర్ మెట్రో సేవలు..!!
- May 27, 2026
అరాఫత్ః హజ్ యాత్రికులకు అల్-మషాయిర్ అల్-ముకద్దసా మెట్రో ప్రాజెక్ట్ విశేష సేవలు అందిస్తున్నది. ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఉపయోగించుకున్న ప్రయాణికుల సంఖ్య 3,14,000 దాటిందని సౌదీ అరేబియా రైల్వేస్ (SAR) ప్రకటించింది. ఈ రైలు సేవలకు సంబంధించిన మూడవ దశలో యాత్రికులను అరాఫత్ నుండి ముజ్దలిఫాకు యాత్రికులను చేరవేస్తారు. హజ్ సీజన్ అంతటా 2వేలకు పైగా ట్రిప్పుల ద్వారా రెండు మిలియన్లకు పైగా ప్రయాణికులను రవాణా సేవలు అందించే ప్రణాళికతో కూడిన మెట్రో నిర్వహణ ప్రణాళికను SAR ప్రకటించింది. ముఖ్యంగా ఎండలు దంచికొడుతున్న ఈ సమయంలో మషాయిర్ మెట్రో సేవలను విస్తృత పరచడంతో యాత్రికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







