పౌరులకు, నివాసితులకు సుల్తాన్ ఈద్ అల్ అదా శుభాకాంక్షలు..!!
- May 27, 2026
మస్కట్: ఈద్ అల్ అదా సందర్భంగా ఒమన్ సుల్తానేట్లోని పౌరులకు, నివాసితులకు, అలాగే యావత్ ఇస్లామిక్ జాతికి హిజ్ మెజెస్టీ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు రాయల్ కోర్ట్ దివాన్ ఒక ప్రకటనను జారీ చేసింది. అందరూ మంచి ఆరోగ్యం మరియు ఆనందంతో ఉండాలని ఆకాంక్షించారు. ఈద్ అల్ అధాను అండరూ ఆనందంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో బోట్స్ రాకపోకలపై నిషేధం పొడిగింపు..!!
- సేఫ్ సిటీ ప్రాజెక్టు పై ఉన్నతస్థాయి సమీక్షించిన డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణలో మద్యం ధరల భారీ పెంపు
- కువైట్ పై మళ్లీ దాడులు..అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థ..!!
- వరల్డ్ కప్ ట్రోఫీ గెలిచిన జట్టుకు మరో అరుదైన గౌరవం
- ధోఫార్లో టూరిజానికి బూస్ట్.. ‘యోర్ పాత్ ఈజ్ గ్రీన్’ కు శ్రీకారం..!!
- సౌదీలో పీక్ సమ్మర్ పీరియడ్ ప్రారంభం..హెచ్చరికలు జారీ..!!
- విదేశాలకు వెళ్తున్నారా? ఈ కాఫ్ సిరఫ్ తీసుకెళితే అరెస్టు కావచ్చు..!!
- ఖతార్ పై వైమానిక దాడుల యత్నం..
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవల్లో మార్పులు..







