పౌరులకు, నివాసితులకు సుల్తాన్ ఈద్ అల్ అదా శుభాకాంక్షలు..!!
- May 27, 2026
మస్కట్: ఈద్ అల్ అదా సందర్భంగా ఒమన్ సుల్తానేట్లోని పౌరులకు, నివాసితులకు, అలాగే యావత్ ఇస్లామిక్ జాతికి హిజ్ మెజెస్టీ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు రాయల్ కోర్ట్ దివాన్ ఒక ప్రకటనను జారీ చేసింది. అందరూ మంచి ఆరోగ్యం మరియు ఆనందంతో ఉండాలని ఆకాంక్షించారు. ఈద్ అల్ అధాను అండరూ ఆనందంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







