తెలంగాణలో లాక్ డౌన్ పై క్లారిటీ

- May 11, 2021 , by Maagulf
తెలంగాణలో లాక్ డౌన్ పై క్లారిటీ

హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సిఎం కెసిఆర్ ప్రభుత్వం  సంచలన నిర్ణయం తీసుకుంది.తెలంగాణలో రేపటి నుంచి లాక్ డౌన్ విధిస్తున్నట్లు కెసిఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.రేపటి నుంచి 10 రోజుల పాటు లాక్డౌన్ ఉండనుంది.ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.సిఎం కెసిఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు లాక్ డౌన్ నిర్ణయం తీసుకోగా.. మారికాసేపట్లో లాక్ డౌన్ మార్గదర్శకాలపై పూర్తి క్లారిటీ రానుంది.ఇక టీకా కొనుగోలు కొరకు గ్లోబల్ టెండర్లను పిలవాలని కెబినెట్ నిర్ణయించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com