గోల్డ్ స్మగ్లింగ్ గుట్టు రట్టు చేసిన కస్టమ్స్ అధికారులు
- May 11, 2021
దుబాయ్: ప్రముఖ శీతల పానీయాల్లో ఒకటైన ట్యాంగ్ కంటెయినర్ ద్వారా గోల్డ్ స్మగ్లింగ్ యత్నం జరుగుతుండగా, ఇండియన్ కస్టమ్స్ అధికారులు ఆ యత్నాన్ని భగ్నం చేశారు. గోల్డ్ గ్రాన్యూల్స్ ఈ డ్రింకులో మిక్స్ చేసినట్లు చెన్నై కస్టమ్స్ అధికారులు గుర్తించారు. గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారానికి సంబంధించి ఇదొక కొత్త పద్ధతిగా కస్టమ్స్ అధికారులు పేర్కొంటున్నారు. ఇటీవలే ఇద్దరు వ్యక్తులు తమ విగ్గుల కింద గోల్డ్ దాచి స్మగ్లింగ్ చేస్తుండగా అధికారులు పట్టుకున్నారు. వారి నుంచి 700 గ్రాముల గోల్డ్ స్వాధీనం చేసుకోవడం జరిగింది.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణి, డ్రోన్ దాడులు..అప్రమత్తమైన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఈద్ అల్ అదా డ్రా.. Dh30 మిలియన్ల విజేతను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- ఐక్యరాజ్యసమితి చార్టర్ సూత్రాలపై చర్చ..బహ్రెయిన్ కీలక సూచనలు..!!
- 50% వరకు తగ్గింపు: యూఏఈ ప్రయాణికులకు చౌకైన టిక్కెట్లు ..!!
- ఈద్ అల్-అధా..బలి ఆచారాన్ని నిర్వహించిన కువైటీలు..!!
- తీవ్ర అస్వస్థత..ఈజిప్ట్ నుండి విమానంలో సౌదీ పౌరుల తరలింపు..!!
- 2026లో నిలకడగా ఖతార్ హాస్పిటాలిటీ సెక్టర్..!!
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..









