ప్రజలను బయటకు రావొద్దని అభ్యర్థిస్తున్న సీపీ అంజనీకుమార్
- May 12, 2021
హైదరాబాద్: హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో లాక్ డౌన్ అమలును పర్యవేక్షిస్తున్నారు హైదరాబాద్ సీపీ అంజనీకుమార్..రవీంద్రభారతి,అబిడ్స్,నాంపల్లి,ఎం.జె మార్కెట్,మధీన,చార్మినార్ ప్రాంతాల్లో పర్యటించిన సీపీ అంజనీకుమార్ మాట్లాడుతూ...నగరం లో మొత్తం 168 చెక్ పాయింట్ లు ఏర్పాటు చేసాము.అనవసరంగా రోడ్ల పైకి వచ్చేవారిపై కేసులు నమోదు చేస్తాము అని తెలిపారు.జీవో లో పేర్కొన్న అత్యవసర సర్వీసులకు మాత్రమే అనుమతి ఉంది.కోవిడ్ నిబంధనలు పాటించాలి.అందరూ ఇళ్లలోనే ఉండి లాక్ డౌన్ కు సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసారు సీపీ అంజనీకుమార్.
తాజా వార్తలు
- BD50,000 తమ్కీన్-SIO ఫ్రాడ్.. ఐదుగురికి జైలు శిక్ష..!!
- బేస్మెంట్, అసురక్షిత పార్టిషన్ లపై ఫైర్ ఫోర్స్ హెచ్చరిక..!!
- ఒమన్ను హెచ్చరించిన ట్రంప్..!!
- ఖతార్ వ్యాప్తంగా ఈద్ వేడుకలు..!!
- సౌదీలో 10 మంది ఉల్లంఘనదారులకు భారీ జరిమానా..!!
- తప్పుడు లింక్పై క్లిక్.. సైబర్ సెక్యూరిటీ నిపుణుల హెచ్చరిక..!!
- దొంగిలించిన క్రెడిట్ కార్డుల కొనుగోలుపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు షాక్!
- ఎన్టీఆర్ ఘాట్ వద్ద తారక్, పురందేశ్వరి భావోద్వేగ నివాళులు
- న్యూఢిల్లీలో ‘అప్నాపన్’ పుస్తకావిష్కరణలో పాల్గొన్న వెంకయ్య నాయుడు









