ప్రజలను బయటకు రావొద్దని అభ్యర్థిస్తున్న సీపీ అంజనీకుమార్
- May 12, 2021
హైదరాబాద్: హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో లాక్ డౌన్ అమలును పర్యవేక్షిస్తున్నారు హైదరాబాద్ సీపీ అంజనీకుమార్..రవీంద్రభారతి,అబిడ్స్,నాంపల్లి,ఎం.జె మార్కెట్,మధీన,చార్మినార్ ప్రాంతాల్లో పర్యటించిన సీపీ అంజనీకుమార్ మాట్లాడుతూ...నగరం లో మొత్తం 168 చెక్ పాయింట్ లు ఏర్పాటు చేసాము.అనవసరంగా రోడ్ల పైకి వచ్చేవారిపై కేసులు నమోదు చేస్తాము అని తెలిపారు.జీవో లో పేర్కొన్న అత్యవసర సర్వీసులకు మాత్రమే అనుమతి ఉంది.కోవిడ్ నిబంధనలు పాటించాలి.అందరూ ఇళ్లలోనే ఉండి లాక్ డౌన్ కు సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసారు సీపీ అంజనీకుమార్.
తాజా వార్తలు
- హర్మూజ్ పై మొజ్తాబా ఖమేనీ కీలక ప్రకటన
- యూఏఈ–భారత్ స్నేహాన్ని ప్రతిబింబిస్తూ విద్యార్థుల ప్రదర్శన
- క్యాన్సర్ను జయించి..మారథాన్ రన్నర్గా నిలిచిన 40 ఏళ్ల మహిళ
- ప్రతి నేతన్నకు ఉచిత విద్యుత్: మంత్రి సవిత
- బిగ్ అలర్ట్..10 రోజులపాటు తీవ్ర వడగాలులు
- వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేసిన ప్రభుత్వం
- సెంట్రల్ మార్కెట్ లో రైడ్స్..మూడు కేసులు నమోదు..!!
- 'లుక్స్ మాక్సింగ్' ప్రయత్నించారా? సోషల్ మీడియా ట్రెండ్ పై హెచ్చరిస్తున్న డాక్టర్లు..!!
- బహ్రెయిన్ లో ఫుడ్ స్కామ్.. నిందితులకు జైలుశిక్ష, ఫైన్, బహిష్కరణ..!!
- సౌదీలో రోజుకు సుమారు 700,000 బ్యారెళ్ల ఉత్పత్తి నష్టం..!!









