150 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను ఇండియాకి డొనేట్ చేసిన దుబాయ్ సంస్థ
- May 12, 2021
దుబాయ్: ట్రైస్టార్ గ్రూప్, దుబాయ్ కేంద్రంగా పనిచేస్తోన్న లాజిస్టిక్స్ కంపెనీ, 150 రెస్పిరానిక్స్ ఎవర్ ఫ్లో ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్, సెంట్ మార్తా హాస్పిటల్, బెంగళూరుకి డొనేట్ చేయడం జరిగింది. కోవిడ్ మీద పోరాటంలో భాగంగా ఈ సాయం చేయడం జరిగింది. ప్రతి యూనిట్ విషయానికొస్తే, కాంపాక్ట్ ఆక్సిజన్ మెషీన్ వుంటుంది. రెస్పిరేటరీ థెరపీ కోసం దీన్ని వినియోగిస్తారు. 5 లీటర్లు అంతకంటే తక్కువ ఆక్సిజన్ ఫ్లో అవసరమైనవారికి ఇవి ఉపయోగపడతాయి.
తాజా వార్తలు
- ప్రాంతీయ పరిణామాలు, ద్వైపాక్షిక సహకారం పై యూఏఈ అధ్యక్షుడు–బ్రిటన్ ప్రధాని చర్చలు
- కోల్కతా పై లక్నో విజయం
- ముంబై ఎయిర్పోర్ట్లో అగ్నిప్రమాదం: టెర్మినల్-1 వద్ద టెన్షన్!
- సీజ్ఫైర్ ఒప్పందం..ఇరాన్ డిమాండ్స్, అమెరికా ప్రతిపాదనలు
- CPTOగా ప్రసన్న ప్రసాద్ నియామకం
- సీజ్ ఫైర్.. 2-3 నెలల్లో ప్రయాణికుల్లో విశ్వాసం..!!
- సౌదీ ఇంధన కేంద్రాలపై ఇరాన్ దాడులు..బహ్రెయిన్ ఫైర్..!!
- యుద్ధ విరమణ..యూఏఈ, కువైట్, బహ్రెయిన్ పై ఆగని దాడులు..!!
- 42 భవనాలు నేలమట్టం..కువైట్ మున్సిపాలిటీ ఆదేశాలు..!!
- ఖతార్ లో భారీ వర్షాలు..సేఫ్టీ గైడ్ లైన్స్ జారీ..!!









