ఫాక్ కుర్బా: 24 గంటల్లో 112 మంది విడుదల
- May 12, 2021
మస్కట్: ఒమన్ లోని పలు గవర్నరేట్లలోని 8 కోర్టుల సహకారంతో, జైలు జీవితం అనుభవిస్తున్న 100 మందికి పైగా వ్యక్తులకు గత 24 గంటల్లో ఊరట లభించిందని ఫక్ కుర్బా వెల్లడించింది. ఫక్ కుర్బా వెల్లడించిన వివరాల ప్రకారం 8 కోర్టుల సాయంతో మొత్తం 112 మందిని విడుదల చేసినట్లు తెలిపింది. దీంతో మొత్తం ఇలా విడుదలైనవారి సంఖ్య 666కి చేరింది. మస్కట్ 36, అల్ బురైమి 34, సౌత్ అల్ బతినా 19, నార్త్ అల్ బతినా 16, అల్ వుస్తా 4, నార్త్ అల్ షర్కియా 3.. కొత్తగా విడుదలైన కేసులున్నాయి.
తాజా వార్తలు
- సీజ్ ఫైర్.. 2-3 నెలల్లో ప్రయాణికుల్లో విశ్వాసం..!!
- సౌదీ ఇంధన కేంద్రాలపై ఇరాన్ దాడులు..బహ్రెయిన్ ఫైర్..!!
- యుద్ధ విరమణ..యూఏఈ, కువైట్, బహ్రెయిన్ పై ఆగని దాడులు..!!
- 42 భవనాలు నేలమట్టం..కువైట్ మున్సిపాలిటీ ఆదేశాలు..!!
- ఖతార్ లో భారీ వర్షాలు..సేఫ్టీ గైడ్ లైన్స్ జారీ..!!
- భారతదేశంలోని 9 నగరాలకు జజీరా విమాన సర్వీసుల తాత్కాలిక రద్దు
- అనంతపురాన్ని సేవతో మార్చిన ఫాదర్ విన్సెంట్ ఫెరర్ జయంతి నేడు
- విద్యాభివృద్ధికి రూ.110 కోట్లు.. ముందుకొచ్చిన కార్పొరేట్ సంస్థలు
- కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు..
- లూలు మాల్కు భూకేటాయింపు రద్దు









