సౌత్ ఇండియాకి ఎయిర్ ఇండియా విమానాల రద్దు.?
- May 12, 2021
బహ్రెయిన్: భారతదేశంలో కరోనా కేసుల తీవ్రత నేపథ్యంలో పలు దేశాలు ఇండియా నుంచి వచ్చే విమానాలపై నిషేధం విధించాలి. మరికొన్ని దేశాలు ట్రావెల్ అడ్వయిజరీ జారీ చేశాయి. అయితే, బహ్రెయిన్ ఇంతవరకు ఇండియాకి సంబంధించి ఎలాంటి విమానాల రద్దుని ప్రకటించలేదు. అయితే, పలువురు ప్రయాణీకులు మాత్రం ఈ విషయమై ఆందోళన చెందుతున్నారు. ఎయిర్ ఇండియా బుకింగ్ వేదిక ప్రకారం, జూన్ నుంచి సౌత్ ఇండియాకి పలు విమానాలు అందుబాటులో లేవని తెలుస్తోంది. కోచి, బెంగళూరు, తిరువనంతపురం వంటి నగరాలకు లిమిటెడ్ విమానాలు మాత్రమే జూన్ నుంచి అందుబాటులో వున్నాయి.
తాజా వార్తలు
- BD50,000 తమ్కీన్-SIO ఫ్రాడ్.. ఐదుగురికి జైలు శిక్ష..!!
- బేస్మెంట్, అసురక్షిత పార్టిషన్ లపై ఫైర్ ఫోర్స్ హెచ్చరిక..!!
- ఒమన్ను హెచ్చరించిన ట్రంప్..!!
- ఖతార్ వ్యాప్తంగా ఈద్ వేడుకలు..!!
- సౌదీలో 10 మంది ఉల్లంఘనదారులకు భారీ జరిమానా..!!
- తప్పుడు లింక్పై క్లిక్.. సైబర్ సెక్యూరిటీ నిపుణుల హెచ్చరిక..!!
- దొంగిలించిన క్రెడిట్ కార్డుల కొనుగోలుపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు షాక్!
- ఎన్టీఆర్ ఘాట్ వద్ద తారక్, పురందేశ్వరి భావోద్వేగ నివాళులు
- న్యూఢిల్లీలో ‘అప్నాపన్’ పుస్తకావిష్కరణలో పాల్గొన్న వెంకయ్య నాయుడు









