సౌత్ ఇండియాకి ఎయిర్ ఇండియా విమానాల రద్దు.?
- May 12, 2021
బహ్రెయిన్: భారతదేశంలో కరోనా కేసుల తీవ్రత నేపథ్యంలో పలు దేశాలు ఇండియా నుంచి వచ్చే విమానాలపై నిషేధం విధించాలి. మరికొన్ని దేశాలు ట్రావెల్ అడ్వయిజరీ జారీ చేశాయి. అయితే, బహ్రెయిన్ ఇంతవరకు ఇండియాకి సంబంధించి ఎలాంటి విమానాల రద్దుని ప్రకటించలేదు. అయితే, పలువురు ప్రయాణీకులు మాత్రం ఈ విషయమై ఆందోళన చెందుతున్నారు. ఎయిర్ ఇండియా బుకింగ్ వేదిక ప్రకారం, జూన్ నుంచి సౌత్ ఇండియాకి పలు విమానాలు అందుబాటులో లేవని తెలుస్తోంది. కోచి, బెంగళూరు, తిరువనంతపురం వంటి నగరాలకు లిమిటెడ్ విమానాలు మాత్రమే జూన్ నుంచి అందుబాటులో వున్నాయి.
తాజా వార్తలు
- సీజ్ ఫైర్.. 2-3 నెలల్లో ప్రయాణికుల్లో విశ్వాసం..!!
- సౌదీ ఇంధన కేంద్రాలపై ఇరాన్ దాడులు..బహ్రెయిన్ ఫైర్..!!
- యుద్ధ విరమణ..యూఏఈ, కువైట్, బహ్రెయిన్ పై ఆగని దాడులు..!!
- 42 భవనాలు నేలమట్టం..కువైట్ మున్సిపాలిటీ ఆదేశాలు..!!
- ఖతార్ లో భారీ వర్షాలు..సేఫ్టీ గైడ్ లైన్స్ జారీ..!!
- భారతదేశంలోని 9 నగరాలకు జజీరా విమాన సర్వీసుల తాత్కాలిక రద్దు
- అనంతపురాన్ని సేవతో మార్చిన ఫాదర్ విన్సెంట్ ఫెరర్ జయంతి నేడు
- విద్యాభివృద్ధికి రూ.110 కోట్లు.. ముందుకొచ్చిన కార్పొరేట్ సంస్థలు
- కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు..
- లూలు మాల్కు భూకేటాయింపు రద్దు









