రైలు ప్రయాణికులకు బీమా రక్షణ కల్పించడానికి ప్రయత్నాలు
- March 04, 2016
రైలు ప్రయాణికులకు బీమా రక్షణ కల్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని శుక్రవారం రాజ్యసభలో ప్రభుత్వం తెలిపింది. ఇందుకోసం ఏడు బీమా సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నామని రైల్వేశాఖ సహాయ మంత్రి మనోజ్ సిన్హా వెల్లడించారు. పూర్తిస్థాయి నిర్ణయం జరిగాకా రైలు ప్రయాణిలకు బీమా రక్షణ లభిస్తుందని తెలిపారు. బీమా కావాలనుకునే ప్రయాణికులు టికెట్టు కొనే సమయంలోనే అదనపు రుసుంను చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించారు.ప్రశ్నోత్తరాల సమయంలో రైలు ప్రమాదాలపై అడిగిన అనుబంధ ప్రశ్నలకు మంత్రి సమాధానం తెలిపారు. 2012-13లో 123, 2013-14లో 118, 2014-15లో 135, 2015-16లో ఇప్పటివరకు 100 ప్రమాదాలు జరిగాయని వెల్లడించారు. పరిహారం కోసం బాధితులు దాఖలు చేసిన 579 కేసులు వివిధ రైల్వే ట్రైబ్యునల్లో అపరిష్కృతంగా ఉన్నాయని తెలిపారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









