అవయవ దానం చేసిన సౌదీ రాజు, క్రౌన్ ప్రిన్స్
- May 13, 2021
సౌదీ: సౌదీ రాజు సల్మాన్, క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ మరోసారి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. తమ అవయవాలను దానం చేస్తూ ఆర్గన్ డోనర్ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. మృత్యువుతో పోరాడుతున్న వారికి అవయవ దాతల రూపంలో కొత్త ఆశలు కలిగిస్తున్న గొప్ప సంకల్పం ఇది. మరణాంతరం దాతల అవయవాలతో ఇతరులకు మరోజన్మను ప్రసాదించే గొప్ప అవకాశం. అందుకే సౌదీ అవయవమార్పిడి కేంద్రానికి ప్రాముఖ్యత ఉంది.
తాజా వార్తలు
- లెబనాన్ పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం...
- ఇరాన్ సంచలన నిర్ణయం
- కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
- తెలంగాణలో కొత్త ఎయిర్పోర్టులు..కేంద్రం కీలక ప్రకటన
- IPL ఆటగాళ్లకు బీసీసీఐ కొత్త రూల్స్
- ఏవియేషన్ విద్యార్థులకు అంతర్జాతీయ ఇంటర్న్షిప్ అవకాశం
- యూఏఈలో పర్యటించనున్న కేంద్ర మంత్రి జైశంకర్
- సీఎం రేవంత్ రెడ్డితో టాటా లాక్హీడ్ మార్టిన్ ఎండీ భేటీ
- కాగజ్నగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం
- అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ..స్వాగతించిన భారత్









