బహ్రెయిన్ జనాభాలో 71 శాతం మంది అర్హులకు వ్యాక్సినేషన్

- May 13, 2021 , by Maagulf
బహ్రెయిన్ జనాభాలో 71 శాతం మంది అర్హులకు వ్యాక్సినేషన్

బహ్రెయిన్: బహ్రెయిన్ నేషనల్ టాస్క్ ఫోర్స్ (కోవిడ్ 19) వెల్లడించిన వివరాల ప్రకారం అర్హులైన వారిలో 71 శాతం మందికి కరోనా వ్యాక్సినేషన్ జరిగినట్లు తెలుస్తోంది. మొత్తం జనాభాలో ఇది 54 శాతంగా వుంది. బహ్రెయిన్ దేశంలో వున్న పెద్దవారిలో 74.5 శాతం మందికి వ్యాక్సినేషన్ చేశారు. కాగా, 50 ఏళ్ళ దిగువ వయసున్నవారిలో అర్హులైన 83 శాతం మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com