బహ్రెయిన్ జనాభాలో 71 శాతం మంది అర్హులకు వ్యాక్సినేషన్
- May 13, 2021
బహ్రెయిన్: బహ్రెయిన్ నేషనల్ టాస్క్ ఫోర్స్ (కోవిడ్ 19) వెల్లడించిన వివరాల ప్రకారం అర్హులైన వారిలో 71 శాతం మందికి కరోనా వ్యాక్సినేషన్ జరిగినట్లు తెలుస్తోంది. మొత్తం జనాభాలో ఇది 54 శాతంగా వుంది. బహ్రెయిన్ దేశంలో వున్న పెద్దవారిలో 74.5 శాతం మందికి వ్యాక్సినేషన్ చేశారు. కాగా, 50 ఏళ్ళ దిగువ వయసున్నవారిలో అర్హులైన 83 శాతం మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.
తాజా వార్తలు
- 10 వేలకు పైగా విమాన సర్వీసులు నిలిపివేత
- ఇరాన్లో భారతీయులకు కేంద్రం అత్యవసర అలర్ట్..
- చమురు నిల్వలకు నెలవైన ఖర్గ్ ద్వీపం పై అమెరికా దాడులు
- అస్సాం, కేరళం, పుదుచ్చేరిలో ముగిసిన ఎన్నికల ప్రచారం
- నకిలీ కరెన్సీ కలిగి ఉన్నందుకు 3 ఏళ్ల జైలు శిక్ష..!!
- పాస్పోర్ట్ సేవలు వేగవంతం..కాజ్వే వద్ద సిబ్బందికి ఎలక్ట్రిక్ స్కూటర్లు..!!
- యుద్ధ నివారణకు ప్రయత్నించినా..గల్ఫ్ దేశాల పై ఇరాన్ దాడి చేసింది..!!
- ఒమన్లో వైమానిక కార్యకలాపాలను నివేదించాలని ప్రజలకు విజ్ఞప్తి..!!
- హకీమ్ డిజిటల్ ప్లాట్ఫామ్..తగ్గిన వెయిటింగ్ టైమ్: QRCS
- సంతానశెల్వానికి ఏడాదిపాటు సాలరీ చెల్లించనున్న 'అల్ థికా గ్రూప్'..!!









