భారత్ లో కరోనా కేసుల వివరాలు
- May 14, 2021
న్యూ ఢిల్లీ: భారత్ లో రోజు రోజుకు కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. ప్రభుత్వం ఎన్ని కఠిన నిర్ణయాలు చేపట్టినా.. ప్రభావం కనిపించడం లేదు. ఇక ఇదిలా ఉండే, దేశంలో కొత్తగా 3,43,144 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,40,46,809 కి చేరింది.ఇందులో 2,00,79,599 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 37,04,893 కేసులు యాక్టీవ్గా ఉన్నాయి.ఇక గడిచిన 24 గంటల్లో కరోనాతో 4,000 మంది మృతి చెందారు.దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 2,62,317 కి చేరింది.ఇక 24 గంటల్లో 3,44,776 మంది కరోనా నుంచి కోలుకోవడం శుభపరిణామం.
తాజా వార్తలు
- రేపే RBI పాలసీ నిర్ణయం..
- తిరుమల భక్తులకు గుడ్ న్యూస్
- మహిళా సంఘాలకు మరో తీపి కబురు తెలిపిన రేవంత్ ప్రభుత్వం
- ట్రంప్ ఇరాన్ వార్ వార్నింగ్: 24 గంటల్లో విధ్వంసం అంటూ సంచలనం
- తెలంగాణ జర్నలిస్టులకు కీలక అప్డేట్
- సౌదీ అరేబియాలో 69 అడ్మిన్ సపోర్టు ఉద్యోగాలు లోకలైజ్..!!
- ఊరట..మూడవ ఏడాది ఫీజులను ఫ్రీజ్ చేసిన దుబాయ్ స్కూల్..!!
- వాటర్ సర్కస్ః కొత్త తేదీలను ప్రకటించిన విజిట్ ఖతార్..!!
- ఆహార భద్రతా వారోత్సవాల అవగాహన ప్రదర్శన ప్రారంభం..!!
- ప్రభావిత ప్రాంతాలను సందర్శించవద్దు..కువైట్ లో అలెర్ట్..!!









