తెలంగాణ-ఏపీ సరిహద్దుల్లో అంబులెన్సులు నిలిపివేత
- May 14, 2021
ఏపీ నుంచి తెలంగాణ వచ్చే అంబులెన్సులను సరిహద్దుల్లో నిలిపివేస్తున్నారు పోలీసులు.. దీనితో మళ్లీ కరోనా బాధితులకు ఇబ్బందులు తప్పడం లేదు.అయితే ఆస్పత్రిలో బెడ్ రిజర్వ్ అయితేనే అనుమతి ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది.ముందుగా ఇక్కడి ఆస్పత్రిలో బెడ్ కన్ఫామ్ చేసుకోవాలని సూచించింది.ఈ మేరకు వివిధ రాష్ట్రాల సీఎస్ లకు తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ లేఖలు రాశారు.పొరుగు రాష్ట్రాలకు చెందిన కరోనా బాధితులు ముందుగా బెడ్ కన్ఫామ్ చేసుకోకుండా వచ్చి ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారని తెలిపింది. దీనితో వైరస్ ముప్పు పొంచి ఉందని పేర్కొంది.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడితో భేటీ అయిన కువైట్ విదేశాంగ మంత్రి
- ఏపీ రాజధానిగా అమరావతి ఖరారు..కేంద్రం అధికారిక గెజిట్ విడుదల
- ఒక్క రాత్రిలోనే తుడిచిపెట్టేస్తాం: డోనాల్డ్ ట్రంప్
- విశాఖలో డేటా సెంటర్ శంకుస్థాపనకు ముహూర్తం ఫిక్స్
- ఏపీలో విచిత్ర వాతవరణం: మండుతున్న ఎండలు.. కురుస్తున్న వర్షాలు
- ఆదిలాబాద్ ఎయిర్పోర్టుకు ముహూర్తం ఫిక్స్
- ఒకే ఫోన్ కాల్తో BD1,030 కోల్పోయిన మహిళ..!!
- వెబ్సైట్ల విశ్వసనీయత పై SDAIA కీలక సూచనలు..!!
- దుబాయ్-షార్జా-అజ్మాన్ మధ్య కొత్త ట్రాన్స్ పోర్ట్ ప్రణాళిక..!!
- హోర్ముజ్ రాకపోకల పై ఒమన్, ఇరాన్ చర్చలు..!!









