తెలంగాణ-ఏపీ సరిహద్దుల్లో అంబులెన్సులు నిలిపివేత
- May 14, 2021
ఏపీ నుంచి తెలంగాణ వచ్చే అంబులెన్సులను సరిహద్దుల్లో నిలిపివేస్తున్నారు పోలీసులు.. దీనితో మళ్లీ కరోనా బాధితులకు ఇబ్బందులు తప్పడం లేదు.అయితే ఆస్పత్రిలో బెడ్ రిజర్వ్ అయితేనే అనుమతి ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది.ముందుగా ఇక్కడి ఆస్పత్రిలో బెడ్ కన్ఫామ్ చేసుకోవాలని సూచించింది.ఈ మేరకు వివిధ రాష్ట్రాల సీఎస్ లకు తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ లేఖలు రాశారు.పొరుగు రాష్ట్రాలకు చెందిన కరోనా బాధితులు ముందుగా బెడ్ కన్ఫామ్ చేసుకోకుండా వచ్చి ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారని తెలిపింది. దీనితో వైరస్ ముప్పు పొంచి ఉందని పేర్కొంది.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







